ఏపీ ఆక్వా రంగం
ఆక్వా రైతులపై దాడి ఆపాలి.. ఫీడ్ ధరలు తగ్గించకపోతే రైతులతో కలిసి వీధుల్లోకి వస్తాం: జగన్
By Andhra Admin
—
ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికే ఫీడ్ ధరల పెంపుతో నష్టాల్లో కూరుకుపోయిన ఆక్వా ...




