ఈసీ

ప్రజల ఆస్తులపై ప్రైవేటు పంజా – ఏపీ రిజిస్ట్రేషన్ల వ్యవస్థను ప్రైవేటుకు అప్పగించే ప్రతిపాదనకు సంబంధించిన ప్రతీకాత్మక చిత్రం.

ప్రజల ఆస్తులపై ప్రైవేటు పంజా! రిజిస్ట్రేషన్ల వ్యవస్థను కార్పొరేట్లకు అప్పగించేందుకు చంద్రబాబు సర్కారు రంగం సిద్ధం?

ఆంధ్రప్రదేశ్‌లో భూములు, ఇళ్లు, వ్యవసాయ భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల వ్యవస్థపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం తీవ్ర వివాదానికి దారితీస్తోంది. ఆంగ్లేయుల కాలం నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిజిస్ట్రేషన్ వ్యవస్థను ఇప్పుడు పీపీపీ ...

టీడీపీ అధికార దుర్వినియోగం ఆరోపణల మధ్య ఆంధ్రప్రదేశ్‌లో ఓటరు జాబితా ఎన్యూమరేషన్ ప్రక్రియను సూచించే ఫీచర్డ్ ఇమేజ్

సర్‌.. హైజాక్‌! ఓటరు జాబితా సవరణను టీడీపీ హైజాక్‌ చేసిందా? రాష్ట్రవ్యాప్తంగా అధికార దుర్వినియోగంపై తీవ్ర ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision – SIR) ప్రక్రియ తీవ్ర వివాదాలకు కేంద్రంగా మారింది. ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమైన ఓటరు జాబితా తయారీ ప్రక్రియను అధికార ...