ఆక్వా రైతులు

చంద్రబాబు సిండికేట్ దోపిడీపై భీమవరంలో ఆక్వా రైతుల సమావేశంలో ప్రసంగిస్తున్న వైఎస్ జగన్

చంద్రబాబు సిండికేట్ దోపిడీని కూకటివేళ్లతో పెకిలించేస్తాం.. ఆక్వా రైతులకు అండగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిలుస్తుంది: వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా రంగాన్ని చంద్రబాబు ప్రభుత్వం కార్పొరేట్ సిండికేట్లకు అప్పగించి వేలాది మంది రైతుల జీవితాలతో చెలగాటమాడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ...

ఆక్వా రైతుల కష్టాలపై స్పందిస్తున్న వైఎస్ జగన్, పెరిగిన ఫీడ్ ధరలు, విద్యుత్ చార్జీలు, సబ్సిడీల కోతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆక్వా రైతులు

ఆక్వా రైతుల కష్టాలు నాకు తెలుసు.. మీకు నేనున్నా: పెరిగిన ఫీడ్ ధరలు, విద్యుత్ భారం, సబ్సిడీల కోతలపై జగన్ ఫైర్

ఆక్వా రైతులపై భారం మోపారు.. విద్యుత్, ఫీడ్ ధరలు పెంచేశారు: జగన్ తీవ్ర విమర్శలు ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడిందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ ...

ఆక్వా రైతు ఆక్రోశం.. కౌంట్ ధరలు పడిపోవడం, ఫీడ్ రేట్లు భారీగా పెరగడంతో సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతులు

ఆక్వా రైతు ఆక్రోశం.. కౌంట్ ధరలకు కోత.. ఫీడ్ ధరలకు రెక్కలు.. బాబు సర్కార్ నిర్లక్ష్యంతో క్రాప్ హాలిడే దిశగా రైతన్నలు!

ఆక్వా రైతు ఆక్రోశం.. కౌంట్ ధరలు కుప్పకూలాయి.. ఫీడ్ రేట్లు ఆకాశాన్నంటాయి.. ప్రభుత్వం మాత్రం ప్రేక్షకపాత్రలో! ఆంధ్రప్రదేశ్‌లో దేశానికే ఆదర్శంగా నిలిచిన ఆక్వా రంగం నేడు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఒకవైపు రొయ్యల ...

ఆక్వా ఫీడ్ ధరల తగ్గింపుపై రూ.4 వేల ప్రకటన, రూ.2 వేలకే పరిమితమైన కంపెనీల నిర్ణయంతో బయటపడిన చంద్రబాబు బండారం

ఆక్వాలోనూ అదే ‘నాటకం’..! రూ.4 వేల తగ్గింపు అంటూ హడావిడి.. రూ.2 వేలకే పరిమితమైన ఫీడ్ కంపెనీలు.. మరోసారి బయటపడ్డ చంద్రబాబు బండారం!

ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా రైతులకు భారీ ఉపశమనం కల్పిస్తున్నామంటూ ప్రభుత్వం మరోసారి ప్రచార హడావిడి చేసింది. ఆక్వా ఫీడ్ ధరలను టన్నుకు రూ.4 వేలు తగ్గించినట్లు గురువారం ఘనంగా ప్రకటించింది. అయితే కేవలం 24 ...

ఆక్వా ఫీడ్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్న వైఎస్ జగన్, ఆక్వా రైతుల సమస్యలపై అల్టిమేటం

ఆక్వా రైతులపై దాడి ఆపాలి.. ఫీడ్ ధరలు తగ్గించకపోతే రైతులతో కలిసి వీధుల్లోకి వస్తాం: జగన్

ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికే ఫీడ్ ధరల పెంపుతో నష్టాల్లో కూరుకుపోయిన ఆక్వా ...

రొయ్యల ఫీడ్ ధరల పెంపుపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆక్వా రైతులు

టీడీపీ స‘మేత’ దోపిడీ ముఠా..? దొడ్డిదారిన రొయ్యల ఫీడ్ ధరల పెంపుపై ఆక్వా రైతుల ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా రంగం ఇప్పటికే పెరిగిన ఉత్పత్తి వ్యయాలు, ఎగుమతి మార్కెట్‌లో అనిశ్చితి, ధరల పతనంతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వేళ రొయ్యల ఫీడ్ ధరలను ఏకపక్షంగా పెంచడం కొత్త వివాదానికి దారితీసింది. ...