ఆంధ్రప్రదేశ్
సాక్షి ఎడిటర్పై కేసుకు ఏకంగా జీవో.. రెడ్బుక్ రాజ్యాంగంతో బరితెగించిన చంద్రబాబు సర్కార్?
ఆంధ్రప్రదేశ్లో మీడియా స్వేచ్ఛపై మరోసారి తీవ్ర చర్చకు దారితీసే పరిణామం చోటుచేసుకుంది. రూ.300 కోట్ల అద్వైక అక్రమ డిపాజిట్ల వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన సాక్షి పత్రికపై చంద్రబాబు ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగిందని ...
భోగాపురం ఎయిర్పోర్ట్.. పునాది ఎవరు వేశారు? ఇప్పుడు క్రెడిట్ ఎవరు తీసుకుంటున్నారు? అసలు నిజాలు ఏంటి?
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: భూసేకరణ నుంచి నిర్మాణం వరకు అసలు ఏం జరిగింది? ఎవరి హయాంలో ఏ దశ పూర్తైంది? ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రతిష్ఠాత్మక మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ...
రూ.2,225 కోట్ల రాయితీలు ఇచ్చినా టాటా పవర్ ఏపీని ఎందుకు కాదంది? ఒడిశాకు వెళ్లిన ప్రాజెక్ట్పై రాజకీయ దుమారం
టాటా పవర్ ప్రాజెక్ట్ను ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా ప్రోత్సాహకాలు ప్రకటించినప్పటికీ, చివరికి ఆ ప్రాజెక్ట్ ఒడిశాకు వెళ్లడం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. ప్రభుత్వం ఏకంగా రూ.2,225 కోట్ల ...
టీడీపీ కార్యాలయాలకు కారుచౌకగా ప్రభుత్వ భూములా? నెలలోనే నాలుగు కేటాయింపులపై తీవ్ర విమర్శలు
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ భూముల కేటాయింపులు మరోసారి రాజకీయ దుమారం రేపుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కార్యాలయం నిర్మాణం కోసం అర ఎకరం ప్రభుత్వ భూమిని అత్యల్ప లీజు ...
2024–25 కాగ్ గణాంకాలు ఏమి చెబుతున్నాయి? బాబు ప్రభుత్వ పనితీరుపై విపక్షాలు లేవనెత్తిన ప్రధాన ప్రశ్నలు ఇవే
ఆంధ్రప్రదేశ్లో అధికార టీడీపీ ప్రభుత్వ ఆర్థిక పనితీరుపై రాజకీయ విమర్శలు మరింత తీవ్రమయ్యాయి. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ (Comptroller and Auditor General – CAG) గణాంకాలను ఉటంకిస్తూ విపక్షాలు ...
“లా అండ్ ఆర్డర్ పోలీసులకు నచ్చినట్లు కాదు”.. ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ పోలీసుల వ్యవహార శైలిపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. లా అండ్ ఆర్డర్ అనేది చట్ట నిబంధనలకు అనుగుణంగా ఉండాలని, పోలీసుల ఇష్టానుసారం నడవకూడదని స్పష్టం చేసింది. ప్రభుత్వం మారిన ...
కొందరికే ‘తల్లికి వందనం’.. మిగిలిన 22.65 లక్షల మంది విద్యార్థులు ఎక్కడ..? మద్యం ఆదాయం పెంచి.. సంక్షేమానికి కోతేనా?
“అందరి తండ్రులకి ఇంధనం… కొందరి తల్లులకే వందనం..!“ ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘తల్లికి వందనం’ పథకం అమలుపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న ప్రతి అర్హ ...
ఫీజుల నియంత్రణ ఏదీ? ప్రైవేట్ విద్యాసంస్థలకు స్వేచ్ఛ… తల్లిదండ్రులకు భారమేనా?
ఫీజుల నియంత్రణ చట్టం ఎక్కడ? కార్పొరేట్ విద్యాసంస్థల ఇష్టారాజ్యానికి ప్రభుత్వం అడ్డుకట్ట వేయలేదా? రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలు, పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ లేకపోవడం లక్షలాది మంది తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రతి ...
గ్రామాల్లో మంచినీటికీ మీటర్లు.. స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన చంద్రబాబే ఇప్పుడు నీళ్లకూ మీటర్లా?
ఎన్నికల ముందు “విద్యుత్ స్మార్ట్ మీటర్లను అనుమతించేది లేదు” అంటూ ప్రజలకు హామీలు ఇచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు గ్రామాల్లో తాగునీటికే మీటర్లు బిగించే దిశగా అడుగులు వేస్తోంది. అంతేకాదు, మంచినీటి పథకాల నిర్వహణ ...
డబుల్ ఇంజిన్ కాదు… ట్రబుల్ ఇంజిన్ సర్కారా? ఏపీకి ఉపాధి కూలి పెంపు కేవలం రూ.5… మరి చక్రాలు ఎక్కడ తిరుగుతున్నాయి?
“డబుల్ ఇంజిన్ ప్రభుత్వం… కేంద్రంలో మా మాటకు విలువ ఉంది… ఢిల్లీలో చక్రాలు తిప్పుతున్నాం…” అంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి కేంద్రం ప్రకటించిన తాజా ఉపాధి హామీ కూలి రేట్లు గట్టి ...














