ఆంధ్రప్రదేశ్
ఫీజుల నియంత్రణ ఏదీ? ప్రైవేట్ విద్యాసంస్థలకు స్వేచ్ఛ… తల్లిదండ్రులకు భారమేనా?
ఫీజుల నియంత్రణ చట్టం ఎక్కడ? కార్పొరేట్ విద్యాసంస్థల ఇష్టారాజ్యానికి ప్రభుత్వం అడ్డుకట్ట వేయలేదా? రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలు, పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ లేకపోవడం లక్షలాది మంది తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రతి ...
గ్రామాల్లో మంచినీటికీ మీటర్లు.. స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన చంద్రబాబే ఇప్పుడు నీళ్లకూ మీటర్లా?
ఎన్నికల ముందు “విద్యుత్ స్మార్ట్ మీటర్లను అనుమతించేది లేదు” అంటూ ప్రజలకు హామీలు ఇచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు గ్రామాల్లో తాగునీటికే మీటర్లు బిగించే దిశగా అడుగులు వేస్తోంది. అంతేకాదు, మంచినీటి పథకాల నిర్వహణ ...
డబుల్ ఇంజిన్ కాదు… ట్రబుల్ ఇంజిన్ సర్కారా? ఏపీకి ఉపాధి కూలి పెంపు కేవలం రూ.5… మరి చక్రాలు ఎక్కడ తిరుగుతున్నాయి?
“డబుల్ ఇంజిన్ ప్రభుత్వం… కేంద్రంలో మా మాటకు విలువ ఉంది… ఢిల్లీలో చక్రాలు తిప్పుతున్నాం…” అంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి కేంద్రం ప్రకటించిన తాజా ఉపాధి హామీ కూలి రేట్లు గట్టి ...
కూటమి ప్రభుత్వంలో కొత్త క్విడ్ ప్రో కో?.. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ పేరుతో సొంత కంపెనీలకు వందల కోట్ల సబ్సిడీలా?
రాష్ట్రంలో రైతులకు మద్దతు ధర ఇవ్వడానికి నిధులు లేవని చెబుతున్న ప్రభుత్వం… అదే సమయంలో ఎంపిక చేసిన కొన్ని కంపెనీలకు మాత్రం కోట్లాది రూపాయల ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఎందుకు ఇస్తోంది? ఇదే ఇప్పుడు ...
అమరావతికి జగన్ చెక్ పెట్టారా?.. ‘మావిగన్’ అస్త్రంతో కూటమికి బిగ్ ఛాలెంజ్!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మరోసారి ఎన్నికల కేంద్రబిందువుగా మారుతోంది. అధికార కూటమి “అమరావతే ఏకైక రాజధాని” అంటూ ముందుకెళ్తుంటే.. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు “మావిగన్ ...
“రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోంది.. మహిళలు, చిన్నారులు, దళితులకు రక్షణ ఎక్కడ? ప్రభుత్వంపై జగన్ తీవ్ర ఆగ్రహం”
ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు పూర్తిగా కుప్పకూలిపోయాయని, రాష్ట్రం నేరాలకు అడ్డాగా మారిపోయిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మహిళలు, గర్భిణులు, చిన్నారులు, దళితులు, జర్నలిస్టులు.. ...
సింహాచలం కొండపై కన్నేసిన ప్రభుత్వం? గూగుల్ డేటా సెంటర్ పేరుతో 160 ఎకరాల అప్పగింతపై తీవ్ర విమర్శలు
విశాఖపట్నం ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన సింహాచలం కొండ ఇప్పుడు మరోసారి వివాదాల కేంద్రంగా మారింది. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు పేరుతో 160 ఎకరాల భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్న ...
గ్రామాల్లో బాబు సర్కారు ‘పెట్రోలు మంట’.. పంచాయతీల్లో లక్షల రూపాయల దోపిడీనా? కమిషనర్ ఎదుటే బట్టబయలైన షాకింగ్ నిజాలు!
ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీల్లో మరో సంచలన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పెట్రోలు ఖర్చుల పేరుతో లక్షల రూపాయలు డ్రా చేసిన ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా బయటపడుతున్నాయని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ అధికారుల టెలికాన్ఫరెన్స్లో తీవ్ర ...
వైద్యం వికారం… మద్యం మమకారం! ప్రజల ప్రాణాల కంటే మద్యం ఆదాయమే ముఖ్యమా?
ఆంధ్రప్రదేశ్లో ప్రజారోగ్య వ్యవస్థపై ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారనే ఆరోపణలు ఒకవైపు ఉంటే, మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయాల విస్తరణ మాత్రం ...
జగన్ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ ఇలా ఉండేది.. NFHS-6 నివేదిక చెబుతున్న వాస్తవాలు
2023-24 కాలానికి సంబంధించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-6) నివేదిక ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యం, విద్య, మహిళా సాధికారత, ఆర్థిక చేరిక, తల్లి-శిశు సంక్షేమం వంటి కీలక రంగాల్లో నమోదైన పురోగతిని వెలుగులోకి ...














