ఆంధ్రప్రదేశ్ హైకోర్టు
రూ.15 కోట్ల ప్రభుత్వ భూమి కోసం హైకోర్టునే పక్కదారి పట్టించారా? కాకినాడ భూవ్యవహారంలో సంచలన ఆరోపణలు.. ఏసీబీ విచారణకు ఆదేశాలు
కాకినాడ అర్బన్ మండలంలో సుమారు రూ.15 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అక్రమంగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లేలా చేయడానికి కుట్ర జరిగిందా? ప్రభుత్వ తరఫున వాదించాల్సిన ప్రత్యేక న్యాయవాది కుటుంబమే ప్రత్యర్థి ...
సాయికృష్ణ కేసులో సంచలనం.. సీబీఐ దర్యాప్తును అడ్డుకునే కుట్రా? తల్లి సంచలన ఆరోపణలతో హైకోర్టులో కొత్త ట్విస్ట్
సాయికృష్ణ కేసులో మరోసారి సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కోసం హైకోర్టులో దాఖలైన పిటిషన్ను తన అనుమతి లేకుండానే ఉపసంహరించుకునే ప్రయత్నం జరిగిందని సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి ...
ప్రకృతిని చెరబట్టొద్దు.. ప్రభుత్వానికి హైకోర్టు సీరియస్ వార్నింగ్! సహజ వనరుల దోపిడీపై తీవ్ర ఆగ్రహం
ప్రభుత్వం యజమాని కాదు.. ప్రజల తరఫున ట్రస్టీ మాత్రమే: ఇసుక, మట్టి తవ్వకాలపై హైకోర్టు కీలక తీర్పు సహజ వనరుల పరిరక్షణ విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ...
హైకోర్టు ఆగ్రహం.. “రాష్ట్రం రావణ కాష్టం కావాలా?” – చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు
మాజీ మంత్రి కొడాలి నానిపై 2021లో నమోదైన కేసులో ఐదేళ్ల తర్వాత ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టాన్ని ఉల్లంఘిస్తూ వ్యవహరిస్తే కోర్టు చూస్తూ ఊరుకోదని ...
గంగమ్మ లాకప్ డెత్ కేసులో హైకోర్టు సీరియస్.. “దుర్గప్ప మెడికల్ రికార్డులన్నీ వెంటనే మా ముందుంచండి”
దళిత మహిళ మాల గంగమ్మ లాకప్ డెత్ కేసు మరింత సంచలనంగా మారుతోంది. గంగమ్మ మృతికి ప్రత్యక్ష సాక్షిగా భావిస్తున్న బేగరి దుర్గప్ప ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ ...
హైకోర్టు భవనం వ్యయం రూ.2,028 కోట్లా?.. పూర్తయ్యేసరికి ఇంకెంత పెరుగుతుందో!
అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత భవనం వ్యయం భారీగా పెరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు వ్యయం రూ.2,027.76 కోట్లకు చేరినట్లు వెల్లడవగా, నిర్మాణం పూర్తయ్యే నాటికి ...











