ఆంధ్రప్రదేశ్ వార్తలు
సర్కారు ‘మాస్టర్ ప్లాన్’లో డీఎస్సీ స్కాం?.. బయటపడుతున్న సంచలన నిజాలు!
డీఎస్సీ స్కాం ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ-2025 పరీక్షల నిర్వహణపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరీక్షల పారదర్శకత, భద్రత, పేపర్ తయారీ విధానంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా టెట్ సమయంలో జరిగిన ...
ఆహార భద్రతకే ల్యాబ్లు లేవు..! మరి లక్షల కోట్ల అమరావతి ఎవరి కోసం..?
ఆంధ్రప్రదేశ్ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్ రాష్ట్ర విభజన తర్వాత “అనుభవజ్ఞుడు”, “విజన్ ఉన్న నాయకుడు” అంటూ ప్రజలు రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చిన ప్రభుత్వం… ఇప్పటికీ ప్రజల ఆరోగ్య భద్రతకు అవసరమైన ఫుడ్ సేఫ్టీ ...
రిలయన్స్ డేటా సెంటర్కు రూ.50 వేల కోట్ల రాయితీలు..?
విశాఖలో ఏర్పాటు కానున్న రిలయన్స్ డేటా సెంటర్ ప్రాజెక్టుపై రాజకీయ, పరిపాలనా వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు భారీ స్థాయిలో రాయితీలు ఇచ్చిందంటూ మాజీ కేంద్ర ప్రభుత్వ ...
అమరావతిలో 58 లక్షల చదరపు అడుగుల సచివాలయం అవసరమా?
అమరావతి రాజధాని నిర్మాణంపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది. ముఖ్యంగా “ఐకానిక్” పేరుతో నిర్మించబోతున్న భారీ సచివాలయ భవనం పరిమాణం ఇప్పుడు రాజకీయంగా, సామాజికంగా చర్చనీయాంశమైంది. సామాజిక కార్యకర్త పురుషోత్తం రెడ్డి విడుదల ...
క్యాబినెట్ పొదుపు నిర్ణయాలు ప్రజలకేనా?.. లోకేష్ రష్యా టూర్పై రాజకీయ దుమారం
లోకేష్ రష్యా టూర్ ఏపీ ప్రభుత్వం ఇటీవల ఖర్చులను తగ్గించేందుకు, అవసరం లేని విదేశీ పర్యటనలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించింది. మంత్రులు, అధికారుల విదేశీ ప్రయాణాలపై జాగ్రత్తగా వ్యవహరించాలని కూడా క్యాబినెట్ ...
రాష్ట్రంలో 20 జిల్లాలు ఉంటే.. అందులో 11 జిల్లాలు చంద్రబాబు అనుమతులతోనే వచ్చాయా?
ఆంధ్రప్రదేశ్ 20 జిల్లాలు చంద్రబాబు అనుమతులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు జిల్లాల అంశం మరోసారి చర్చకు వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక జాబితా ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 20 ...
‘లింకు’ లేకపోతే రిజిస్ట్రేషన్ కాదా?.. గ్రామాల్లో బయటపడుతున్న సంచలన నిజాలు!
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఇళ్లపై, భూములపై రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే అధికారులకు ‘లింకు’ తప్పనిసరి అయిందనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మధ్యవర్తుల దందా, భారీ లంచాలు, సాధారణ ప్రజల ...
“అర్ధరాత్రి ఆగిపోయిన 108… ప్రాణాల కోసం తల్లి, పసికందు ఎదురుచూసిన భయానక రాత్రి!”
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వైద్య సేవల పరిస్థితిపై మరోసారి తీవ్ర ప్రశ్నలు తలెత్తించే ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పసికందును తరలిస్తున్న 108 అంబులెన్స్ అర్ధరాత్రి నడిరోడ్డుపై ఆగిపోవడంతో ...
ఆర్టీసీ ప్రైవేటీకరణపై పెరుగుతున్న చర్చ.. ఉచిత బస్సు పథకం కారణమా?
ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ భవిష్యత్తుపై మరోసారి చర్చ ప్రారంభమైంది. ఉచిత బస్సు పథకం అమలుతో ఆర్టీసీపై ఆర్థిక భారం పెరుగుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, సంస్థ భవిష్యత్తుపై ...
ఖజానా ఖాళీ.. ప్రచారాలే భారీ..! బాబు పాలనపై వైరల్ అవుతున్న 20 ఖర్చుల లెక్కలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ప్రభుత్వ ఖర్చులు, అప్పులు, ప్రజాధన వినియోగంపై తీవ్ర చర్చ మొదలైంది. “సమ్మెలు మానవి – శోకాలు బాబువి” అనే పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పోస్టర్ ...














