ఆంధ్రప్రదేశ్ వార్తలు
టీడీపీ పైశాచికానికి అబల బలి.. ఏడాదిన్నర నరకయాతన తర్వాత చంద్రకళ మృతి.. వేధింపులు, దాడులు, రాజకీయ అండతో తప్పించుకున్న కీచకులపై కుటుంబం ఆగ్రహం
కళ్యాణదుర్గంలో సంచలనం.. టీడీపీ నేత వేధింపులు, దాడులు, సీఎం సహాయనిధికీ అడ్డుకట్ట.. చివరకు ప్రాణాలు కోల్పోయిన చంద్రకళ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జరిగిన చంద్రకళ మృతి ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు ...
యూట్యూబర్కు ఒక చట్టం… మీడియా పెద్దలకు మరో చట్టమా? ప్రజాస్వామ్యంలో ఈ డబుల్ స్టాండర్డ్ ఎంతకాలం?
ఒకే మాట… ఇద్దరు వ్యక్తులు… కానీ రెండు రకాల చట్టాలా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఒక కీలక ప్రశ్న తెరపైకి వచ్చింది. చట్టం నిజంగా అందరికీ సమానంగా వర్తిస్తుందా? లేక అధికారానికి దగ్గరగా ...
నిజాలను దాచేందుకేనా సీసీ టీవీ ఫుటేజీ మాయం? సాయికృష్ణ కేసులో కొత్త అనుమానాలు
సాయికృష్ణ అదృశ్యం కేసు.. కీలక ఆధారాలే మాయం! కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అసలు ఏం జరిగింది? సాయికృష్ణ అదృశ్యం కేసు రోజుకో సంచలన మలుపు తిరుగుతోంది. ఈ కేసులో వాస్తవాలను బయటపెట్టాల్సిన కృష్ణలంక ...
‘ప్రిజనర్’ అంటూ జగన్పై సెటైర్లు.. మరి ఈ పనులన్నీ చేసింది ఎవరు? లోకేష్ వ్యాఖ్యలకు వైసీపీ కౌంటర్!
“ప్రిజనర్కు విజనరీకి తేడా ఉంటుంది.. బెంగళూరులో ఉండే జగన్కు ఏం తెలుస్తుంది” అంటూ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. అయితే ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్రంగా ...
టీడీపీ ఎమ్మెల్యేల గూండాగిరీ.. దాడులు, కబ్జాలు, బెదిరింపులతో భయాందోళనలో ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి చెందిన కొందరు టీడీపీ ఎమ్మెల్యేల వ్యవహారశైలి తీవ్ర వివాదాలకు కేంద్రంగా మారుతోంది. అర్ధరాత్రి దాడులు, సొంత పార్టీ నేతలపైనే బెదిరింపులు, భూ కబ్జా ఆరోపణలు, మహిళల వేధింపులు, అధికారులపై ...
వికాసం పేరుతో విధ్వంసం..? రెండేళ్ల పాలనపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి
రాష్ట్ర అభివృద్ధి పేరుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తిచేసుకున్న నేపథ్యంలో, ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలయ్యాయనే ప్రశ్న ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. భారీ స్థాయిలో అప్పులు, సంక్షేమ పథకాల ...
సూపర్ సిక్స్లు గల్లంతు.. అప్పులు ఆకాశంత!రెండేళ్ల బాబు పాలనపై ప్రజల ప్రశ్నల వర్షం
ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్లు, యువతకు నిరుద్యోగ భృతి, మహిళలకు ఆడబిడ్డ నిధి, రైతులకు భరోసా అంటూ భారీ హామీలు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా వాటి అమలుపై ...
రెండేళ్ల నారాసుర పాలన.. రాష్ట్రానికి, ప్రజలకు వెన్నుపోటు: జగన్ ఫైర్, ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ తీవ్ర దాడి
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ ...
హైకోర్టు భవనం వ్యయం రూ.2,028 కోట్లా?.. పూర్తయ్యేసరికి ఇంకెంత పెరుగుతుందో!
అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత భవనం వ్యయం భారీగా పెరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు వ్యయం రూ.2,027.76 కోట్లకు చేరినట్లు వెల్లడవగా, నిర్మాణం పూర్తయ్యే నాటికి ...
అమరావతి హైకోర్టు పరిసర అభివృద్ధి పనులకు రూ.547 కోట్ల అనుమతి
అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధిలో భాగంగా హైకోర్టు భవన సముదాయం పరిసరాల్లో చేపట్టనున్న వివిధ మౌలిక వసతుల పనులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ...














