అమిత్ షా
ఏపీలో శాంతిభద్రతలు ఎక్కడ? .. అమిత్ షాకు వైఎస్సార్సీపీ ఎంపీల ఫిర్యాదు
By Andhra Admin
—
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దిగజారిపోయాయని, కక్ష సాధింపు చర్యల కోసం పోలీసు వ్యవస్థను, చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంతో పాటు ...
ఒక 15 ఏళ్ల యువతి చెప్పిన ‘క్షమాపణ’… ఈ దేశ రాజకీయ నాయకులకు కనీసం సిగ్గు తెప్పిస్తుందా?
By Andhra Admin
—
దేశ రాజకీయాల్లో నేడు అత్యంత అరుదుగా కనిపిస్తున్న పదం ఏదైనా ఉందంటే… అది “క్షమాపణ”. అధికారంలో ఉన్నా… ప్రతిపక్షంలో ఉన్నా… వేదిక ఏదైనా… మైక్ చేతికి చిక్కితే చాలు… వ్యక్తిగత దూషణలు, అసభ్య ...
జగన్పై చెప్పినవన్నీ నిజాలేనా? ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్న వాస్తవాలు!
By Andhra Admin
—
ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే… ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత ఐదేళ్లుగా జగన్పై ఎన్నో ఆరోపణలు, కథనాలు, ప్రచారాలు వినిపించాయి.అవి అప్పట్లో పెద్ద సంచలనాలుగా మారాయి. కానీ ఇప్పుడు వాటిలో కొన్ని విషయాలు తిరిగి చర్చకు ...







