అమరావతి
రాజధానిలో గూండారాజ్? వైఎస్సార్సీపీ నేతలపై రాళ్లు, కోడిగుడ్లతో దాడి.. పోలీసుల సమక్షంలోనే అరాచకం అంటూ తీవ్ర ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో శనివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భూసమీకరణకు భూములు ఇవ్వని రైతుల సమస్యలను పరిశీలించేందుకు వెళ్లిన సీఆర్డీఏ రైతుల పరిరక్షణ కమిటీ సభ్యులు, వైఎస్సార్సీపీ సీనియర్ నేతలపై ...
లంచం ఇవ్వలేదని రూ.10 కోట్ల పరిహారం ఆపేశారా?.. లోకేశ్, నారాయణకు భార్గవ్ తేజ బినామీ అంటూ రైతు సంచలన ఆరోపణలు
అమరావతి రాజధాని భూసమీకరణలో మరోసారి సీఆర్డీఏ అధికారుల తీరుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. లంచం ఇవ్వలేదనే కారణంతో తనకు రావాల్సిన సుమారు రూ.10 కోట్ల పరిహారాన్ని ఉద్దేశపూర్వకంగా నిలిపివేశారని వడ్డమానుకు చెందిన రైతు ...
అమరావతి… అందరి రాజధానా? లేక కొందరి కోటనా?
“రాజధాని అంటే రాష్ట్ర ప్రజలందరిదీ కావాలి… కానీ అమరావతి నిజంగా అందరికీ చెందిందా?” అనే ప్రశ్న మళ్లీ రాజకీయ వేదికలపై వినిపిస్తోంది. ఒకప్పుడు మహిళా పోలీసులను అవమానించిన ఘటనలు… ఇప్పుడు విధుల్లో ఉన్న ...
రాజధానికి భూములు ఇవ్వకపోతే… రాళ్లతో కొడతారా!? పెనుమాకలో పచ్చ గూండాల వీరంగం
అమరావతి రాజధాని పేరుతో భూములు ఇవ్వని రైతులను ఇప్పటికీ లక్ష్యంగా చేసుకుంటున్నారా? తమ భూములను కాపాడుకోవాలని నిలబడిన రైతులపై రాజకీయ కక్షతో దాడులు జరుగుతున్నాయా? గుంటూరు జిల్లా పెనుమాకలో చోటుచేసుకున్న ఘటన ఇప్పుడు ...
అమరావతిలో ఆగని దందా..! టెండర్ల పేరుతో వేల కోట్ల ప్రజాధనంపై అదనపు భారం?
రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో మరోసారి కాంట్రాక్టుల కేటాయింపుపై తీవ్ర వివాదం చెలరేగింది. ఐదు కీలక ప్యాకేజీల పనులను అసలు కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరలకు సిండికేట్ సంస్థలకు అప్పగించారని ఆరోపణలు ...
విశాఖకు మరో షాక్..! సముద్ర తీరాన ఉన్న మారిటైమ్ బోర్డు కూడా అమరావతికే.. అసలు విశాఖకు మిగిలేదేంటి?
విశాఖ నుంచి అమరావతికి ఏపీ మారిటైమ్ బోర్డు.. అభివృద్ధి పేరుతో విశాఖను ఖాళీ చేస్తున్నారా? ఒకప్పుడు పరిపాలనా రాజధాని, కార్యనిర్వాహక కేంద్రం, సముద్ర ఆర్థిక వ్యవస్థకు హబ్గా విశాఖను అభివృద్ధి చేస్తామని హామీలు ...
అమరావతి ఖర్చుల గుట్టు విప్పిన కేంద్రం? రూ.5 వేల భవనాలు కడుతున్న కేంద్రం.. రూ.18 వేల లెక్కలు చూపుతున్న రాష్ట్రం!
అమరావతి నిర్మాణ వ్యయాలపై కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా లెక్కలు ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రాజధాని నిర్మాణం పేరుతో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ...
అమరావతిలో జయశంకర్ సార్ విగ్రహం.. చంద్రబాబు ప్రభుత్వం స్థలం కేటాయిస్తుందా?
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సిద్ధాంతకర్తగా గుర్తింపు పొందిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ స్మారకార్థం అమరావతిలో విగ్రహం ఏర్పాటు చేయాలని తెలంగాణ యంగ్ థింకర్స్ ఫోరమ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఫోరమ్ ...
రెండేళ్లలో చంద్రబాబు వెన్నుపోటు పాలన రాష్ట్రంలో: స్కాములు, దోపిడీలు, అధికార దుర్వినియోగం ఆరోపణలు
చంద్రబాబు వెన్నుపోటు పాలన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న వేళ పాలనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంక్షేమ పథకాల కోతలు, ప్రజలపై పెరిగిన ఆర్థిక భారం, అధికార ...
వెన్నుపోటుకు రెండేళ్లు.. జగన్ బుక్లెట్లో 13 సంచలన ఆరోపణలు!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన “వెన్నుపోటుకు రెండేళ్లు” బుక్లెట్ తీవ్ర చర్చకు దారితీసింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, అమరావతి భూముల వ్యవహారం, ఇన్సైడర్ ట్రేడింగ్, కార్యకర్తల ...














