అన్నమయ్య జిల్లా

సాధుకొండలో మైనింగ్‌కు వ్యతిరేకంగా 1,500 అడుగుల కొండను అధిరోహించి శివనామస్మరణతో నిరసన తెలిపిన భక్తులు

మైనింగ్‌ను వ్యతిరేకిస్తూ సాధుకొండపై భక్తుల పోరాటం.. శివనామస్మరణతో కొండెక్కి నిరసన, ప్రభుత్వానికి హెచ్చరిక

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె సమీపంలోని పవిత్ర సాధుకొండను మైనింగ్ కోసం తవ్వకాలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ భక్తులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. శివనామస్మరణతో సుమారు 1,500 అడుగుల ఎత్తున్న సాధుకొండను అధిరోహించిన ...

మల్లయ్యకొండ మైనింగ్ వివాదం నేపథ్యంలో పవిత్ర కొండలు, శివాలయం మరియు ఐరన్ ఓర్ మైనింగ్ దృశ్యం

మల్లన్నకూ మోసం..! పవిత్ర కొండల్లో మైనింగ్‌కు చంద్రబాబు సర్కారు పచ్చజెండా?

రాయలసీమలోని ప్రసిద్ధ శైవక్షేత్రం మల్లయ్యకొండల్లో మైనింగ్‌కు అనుమతులు.. భక్తుల్లో ఆందోళన.. రిజర్వ్ ఫారెస్టులో తవ్వకాలపై పర్యావరణవేత్తల తీవ్ర అభ్యంతరాలు రాయలసీమలో అత్యంత ప్రసిద్ధ శైవక్షేత్రాల్లో ఒకటిగా పేరుగాంచిన మల్లయ్యకొండ ఇప్పుడు వివాదాల కేంద్రంగా ...