అనంతపురం జిల్లా

కనగానపల్లిలో వైఎస్సార్సీపీ బీఎల్ఏ నాగేశ్ హత్య ఘటనను ప్రతిబింబించే ఫీచర్డ్ ఇమేజ్

రాళ్లతో కొట్టి వైఎస్సార్సీపీ బీఎల్ఏ నాగేశ్ హత్య.. కనగానపల్లిలో రాజకీయ ఉద్రిక్తత

కనగానపల్లిలో వైఎస్సార్సీపీ బీఎల్ఏ నాగేశ్ హత్య.. టీడీపీ నాయకులపై ఆరోపణలు, మరో యువకుడికి తీవ్ర గాయాలు అనంతపురం జిల్లా కనగానపల్లిలో వైఎస్సార్సీపీ బీఎల్ఏ నాగేశ్‌పై జరిగిన దాడి విషాదానికి దారితీసింది. రాళ్లతో దాడి ...

పుష్పగిరి మఠానికి చెందిన 6.89 ఎకరాల భూమి అమ్మకానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన GO 789కు సంబంధించిన ఫీచర్డ్ ఇమేజ్

దేవుడి భూములు కాపాడలేరా… అమ్మేస్తారా? పుష్పగిరి మఠం 6.89 ఎకరాల విక్రయానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఒకవైపు రాష్ట్రంలో 87 వేల ఎకరాలకు పైగా దేవదాయ భూములు ఆక్రమణలో ఉన్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వేలాది వివాదాలు ఎండోమెంట్స్ ట్రిబ్యునల్‌లో పెండింగ్‌లో ఉన్నాయి. దేవాలయాల భూములను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందనే ...