ఆంధ్ర పోలిటిక్స్
బొల్లా బ్రహ్మనాయుడుపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం? ఫ్యాక్ట్ చెక్లో వెలుగులోకి వచ్చిన అసలు నిజాలివే!
ఇటీవల మాజీ ఎమ్మెల్సీ బొల్లా బ్రహ్మనాయుడుపై కొన్ని పత్రికలు, సోషల్ మీడియా వేదికల్లో భారీ స్థాయిలో ఆరోపణలు ప్రచారం అయ్యాయి. హెరిటేజ్లో పనిచేసిన మాజీ ఉద్యోగుల రూ.1000 కోట్ల విలువైన భూములను కబ్జా ...
అమరావతి రైతులపై ఎల్లో మీడియా, ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ విషప్రచారం – వాస్తవాలు ఇవే!
అమరావతి రైతులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసిన నేపథ్యంలో సోషల్ మీడియాలో, కొన్ని మీడియా వర్గాల్లో జరిగిన ప్రచారంపై వైఎస్సార్సీపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. అమరావతి రైతుల ...
పవన్ ఆరోపణల వెనుక నిజమేంటి..? వైఎస్సార్పై చేసిన వ్యాఖ్యలకు KVP ఘాటు కౌంటర్!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పవన్ కళ్యాణ్, వైఎస్సార్ రాజశేఖరరెడ్డి పేరు చుట్టూ చర్చ మొదలైంది. వైఎస్సార్ తన రాజకీయ ప్రస్థానాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మాజీ రాజ్యసభ సభ్యుడు ...
DSC-2025 స్పోర్ట్స్ కోటా.. తీగ లాగితే డొంక కదులుతోందా?
DSC-2025 స్పోర్ట్స్ కోటా నియామకాల వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ప్రభుత్వం పరీక్షలు లేకుండానే స్పోర్ట్స్ కోటా కింద 421 ఉద్యోగాలకు అవకాశం కల్పించగా, ఇప్పుడు ఎంపికైన అభ్యర్థుల క్రీడా నేపథ్యం ...
డీఎస్సీ 2025లో ఏమి జరిగింది? సీబీఐ విచారణ డిమాండ్ వెనుక అసలు కారణాలేంటి?
ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ 2025 నియామకాలపై వివాదం మరింత ముదురుతోంది. ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో పలు అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ...
సోషల్ మీడియా పోస్టు పెడితే అల్లర్లను ప్రేరేపించినట్లేనా? సెక్షన్ 153, 153ఏపై హైకోర్టు కీలక తీర్పు
సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టినంత మాత్రాన దానిని అల్లర్లను ప్రేరేపించే నేరంగా పరిగణించలేమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. పోస్టు దేనికి సంబంధించినదన్న దానితో సంబంధం లేకుండా, కేవలం సోషల్ మీడియా ...
ఫీజు కడితేనే సర్టిఫికెట్లు? ₹4,000 కోట్ల ఫీజు బకాయిలతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం
ఆంధ్రప్రదేశ్లో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలోని పలు కళాశాలలు పెండింగ్లో ఉన్న ఫీజులు చెల్లించిన తర్వాతే విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేస్తామని చెబుతున్నాయనే వార్తలు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన ...
మెరిట్తో సర్కార్ ఆటలు..! డీఎస్సీ–2025 బాధిత అభ్యర్థుల సంచలన ఆరోపణలు
మెరిట్కు బదులు కోటాలకే ప్రాధాన్యమా? డీఎస్సీ–2025 నియామకాలపై అభ్యర్థుల ఆవేదన డీఎస్సీ–2025 టీచర్ నియామకాల్లో తీవ్ర అక్రమాలు జరిగాయని పలువురు బాధిత అభ్యర్థులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ ...
బంగారు పతకం గెలిచినా ఉద్యోగం రాలేదా? నేషనల్ గేమ్స్ విజేత ఆవేదన
నేషనల్ గేమ్స్లో బంగారు పతకం సాధించడం ఏ క్రీడాకారుడికైనా గర్వకారణం. అయితే అత్యున్నత స్థాయి విజయాన్ని అందుకున్నప్పటికీ తనకు ఉద్యోగ అవకాశం దక్కలేదని ఏలూరు జిల్లా పోలవరం మండలానికి చెందిన క్రీడాకారుడు అనిగి ...
464 కిలోమీటర్ల కారిడార్లో భారీ ముందడుగు.. జగన్ హయాంలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఫలితాల దిశగా!
విశాఖపట్నాన్ని దేశంలోని ప్రధాన ఆర్థిక కేంద్రాల్లో ఒకటిగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన రాయ్పూర్–విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ (NH-130CD) ప్రాజెక్టు మరో కీలక మైలురాయిని చేరుకుంటోంది. 464 కిలోమీటర్ల పొడవైన ఈ కారిడార్లో భాగంగా ...














