ఆంధ్ర పోలిటిక్స్
భూ దందాకు గ్రీన్ సిగ్నలా? జీవో 444తో వేల ఎకరాల ప్రభుత్వ భూములపై కన్నేసిన అధికార వ్యవస్థ!
భూముల సంరక్షణ పేరుతో తెచ్చిన జీవో నెం.444 ఇప్పుడు తీవ్ర రాజకీయ వివాదానికి కేంద్రబిందువైంది. ప్రభుత్వ భూములు, 22ఏ జాబితాలో ఉన్న ఆస్తులు, దేవాదాయ, వక్ఫ్, ఏపీఐఐసీ, మారిటైమ్ సంస్థల భూముల రక్షణకు ...
బూటు కాళ్లతో తన్ని.. పిడిగుద్దులు గుద్ది.. విజయవాడలో విద్యార్థులపై పోలీసుల వీరంగం!
నీట్ పేపర్ లీకేజీపై ప్రశ్నిస్తే ఇదేనా ప్రజాస్వామ్యం?.. చలో లోక్భవన్లో ఉద్రిక్తత.. విద్యార్థులపై విచక్షణారహిత లాఠీచార్జి నీట్ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ...
పేదల గూటిపై పబ్లిసిటీ స్టంట్..! 51 వేల మందికి పట్టాలు రద్దు చేసి.. ఇప్పుడు క్రమబద్ధీకరణ పేరుతో ప్రచారమా?
పేదలకు 3 సెంట్లు.. 2 సెంట్లు అంటూ హామీలు.. అధికారంలోకి వచ్చాక మాత్రం మరో కథ! ఆంధ్రప్రదేశ్లో పేదల సొంతింటి కల మరోసారి రాజకీయ రగడకు కేంద్రబిందువైంది. ఎన్నికల సమయంలో గ్రామాల్లో 3 ...
నీట్ పేపర్ లీక్లకు అసలు అడ్డుకట్ట వేయాలంటే ఇదే మార్గమా?
దేశంలో ప్రతి ఏడాది దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు వైద్య విద్యలో ప్రవేశం కోసం NEET (National Eligibility cum Entrance Test) రాస్తున్నారు. కానీ గత కొంతకాలంగా పేపర్ లీక్లు, ...
తిరుమల విగ్రహం చోరీ కేసులో సంచలన ట్విస్ట్.. దొంగగా తేలిన టీడీపీ నేత జష్వంత్!
తిరుమలలో సంచలనం సృష్టించిన ఆంజనేయస్వామి విగ్రహం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి విగ్రహాన్ని రికవరీ చేశారు. పోలీసుల దర్యాప్తులో నిందితుడు టీడీపీ ...
కూటమి పాలనపై పెరుగుతున్న అసంతృప్తి.. ప్రతి సమస్యకు జగన్నే ఆశ్రయిస్తున్న ప్రజలా?
న్యాయం కోసం ప్రతి వర్గం అడుగులు జగన్ వైపే.. ప్రజల ఆశగా మారిన ప్రతిపక్ష నేత? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అనేక వర్గాల ప్రజలు తమ సమస్యలకు ...
తిరుపతిలో మరో భూ కబ్జా వివాదం.. “టీడీపీ ఇన్చార్జే మా స్థలం కబ్జా చేశారు”.. మహిళా కార్యకర్త సంచలన ఆరోపణలు
తిరుపతిలో మరోసారి భూ కబ్జా ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. అధికార టీడీపీకి చెందిన మహిళా కార్యకర్తే పార్టీ నాయకులపై తీవ్ర ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. తిరుపతి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ...
నిందితులే పాలకులైతే నిష్పాక్షిక దర్యాప్తు సాధ్యమేనా? చంద్రబాబు, నారాయణ, రవీంద్ర కేసులను సీబీఐ–ఈడీకి అప్పగించాలంటూ హైకోర్టులో సంచలన అఫిడవిట్
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన పలు ఆర్థిక కుంభకోణాల దర్యాప్తుపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి పొంగూరు నారాయణ, టీడీపీ నేత రవీంద్ర తదితరులకు సంబంధించిన కేసుల్లో ...
మెగా డీఎస్సీ స్కామ్పై పార్లమెంట్లో వైసీపీ సమరభేరి.. లోక్సభ, రాజ్యసభలో వాయిదా తీర్మానాలు.. సీబీఐ దర్యాప్తుకు డిమాండ్
ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన మెగా డీఎస్సీ-2025 ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాలను జాతీయ స్థాయిలో ప్రస్తావిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) పార్లమెంట్లో పోరాటానికి దిగింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ...
ఏపీలో పారిశ్రామిక రంగం కుదేలు?.. రెండేళ్లలో 4,520 MSMEలు మూత.. 48,477 ఉద్యోగాలు గల్లంతు అంటూ కేంద్రం సంచలన వెల్లడి
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల వెల్లువ, లక్షల ఉద్యోగాల సృష్టి అంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వెల్లడించిన గణాంకాలు పూర్తి భిన్నమైన చిత్రాన్ని చూపుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత రెండేళ్లలో రాష్ట్రంలో ...














