ఆంధ్ర పోలిటిక్స్
అబద్ధాల్లో ప్రోగ్రెస్? రెండేళ్ల పాలనలో హామీల ఎగవేత, అప్పుల రికార్డు, అభివృద్ధిపై ప్రశ్నల వర్షం.. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రతిపక్షం తీవ్ర విమర్శలు
“ముని శాపం.. మరేం చేస్తాం?” అంటూ ప్రజల ముందుకు వచ్చి, ఇప్పుడు “అబద్ధాల్లో ప్రోగ్రెస్” తప్ప మరేదీ లేదంటూ చంద్రబాబు ప్రభుత్వంపై ప్రతిపక్షం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా విడుదల ...
రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులంటూ భారీ ప్రచారం.. కానీ కేంద్రం చెప్పింది రూ.6,962 కోట్లే! అసలు నిజం బయటపడిందా? | ఫ్యాక్ట్ చెక్
’30 లక్షల కోట్ల పెట్టుబడులు’ అంటూ ప్రచారం.. పార్లమెంట్లో కేంద్రం చెప్పిన గణాంకాలు మాత్రం వేరేలా! ఎవరు నిజం చెబుతున్నారు? ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల పేరిట జరుగుతున్న ప్రచారం మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. ...
“2019–24లో ఏపీ GSDP వృద్ధి కేవలం 3.18% మాత్రమే” అన్న చంద్రబాబు వ్యాఖ్యలకు గత ప్రభుత్వ రికార్డులే చెక్ పెడుతున్నాయా?
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. మీడియా సమావేశంలో “2019–24 మధ్య ఆంధ్రప్రదేశ్ GSDP వృద్ధి కేవలం 3.18 శాతం మాత్రమే” ...
రెడ్ బుక్ రాజ్యాంగంలో పోలీసులు? శ్రీకాకుళం ఘటనపై వైసీపీ ఫ్యాక్ట్ చెక్ సంచలన ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్షసాధింపు ఆరోపణలు మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకున్న ఘటనను కేంద్రంగా చేసుకుని వైసీపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం విడుదల చేసిన పోస్టర్ తీవ్ర చర్చకు ...
పవిత్ర గిరిజన నృత్యాలతో ప్రచారార్భాటమా? మోదీ పర్యటనలో చంద్రబాబు సర్కార్పై దేశవ్యాప్తంగా విమర్శల దుమారం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్వహించిన భారీ స్వాగత కార్యక్రమం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గిరిజనుల పవిత్ర సంప్రదాయ నృత్యాలను అధికారిక ప్రభుత్వ ఈవెంట్లో ...
ఆరోగ్యశ్రీ నిధులపై ప్రభుత్వానికి నెట్వర్క్ ఆస్పత్రుల తిరుగుబాటు.. హామీలు మరిచిన చంద్రబాబు సర్కార్పై తీవ్ర ఆగ్రహం
హామీలు ఇచ్చి చేతులు దులుపుకున్నారా? రూ.600 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించండి.. చంద్రబాబు ప్రభుత్వానికి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల అల్టిమేటం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ...
రెండేళ్లలో బ్యాంకులకు రూ.1,287.64 కోట్ల కుచ్చుటోపీ.. రికవరీ చేసింది కేవలం రూ.23.56 కోట్లే! కేంద్రం షాకింగ్ వెల్లడి
దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను కుదిపేస్తున్న ఆర్థిక మోసాల తీవ్రతపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సంచలన గణాంకాలను విడుదల చేసింది. గత రెండేళ్లలో బ్యాంకులకు రూ.1,287.64 కోట్ల మేర మోసాలు జరిగినట్లు కేంద్రం ...
శ్రీశైలం నిండినా నీళ్లు విడుదలకు నో! రైతులను ఎందుకు పట్టించుకోవడం లేదు చంద్రబాబు ప్రభుత్వం?
కృష్ణా నదిపై వరద ప్రవాహం ఉద్ధృతంగా కొనసాగుతుండటంతో శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నిల్వల దిశగా దూసుకెళ్తోంది. కనీస నీటి మట్టాన్ని దాటి ప్రస్తుతం 92.04 టీఎంసీల నీటి నిల్వకు చేరుకుంది. ఎగువన ఆల్మట్టి, ...
ఆరోగ్యశ్రీకి ఊపిరాడదా? చంద్రబాబు ప్రభుత్వ హామీలు గాలికేనా.. “ఇలాగైతే సేవలు కొనసాగించలేం” అంటూ నెట్వర్క్ ఆస్పత్రుల అల్టిమేటం
ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకుండా కొత్త నిబంధనల పేరుతో మరింత ఒత్తిడి.. ప్రభుత్వానికి ఆస్పత్రుల ఘాటు లేఖ ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ సేవల నిర్వహణపై మరోసారి తీవ్ర సంక్షోభం నెలకొంది. సమ్మె సమయంలో ఇచ్చిన హామీలను ...














