YSRCP
మెగా డీఎస్సీ కాదు.. మెగా అక్రమాలా? సీబీఐ, సిట్టింగ్ జడ్జితో విచారణ కోరిన వైఎస్సార్సీపీ
ఆంధ్రప్రదేశ్లో మెగా డీఎస్సీ-2025 నియామకాల ప్రక్రియపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, మెగా డీఎస్సీ పేరుతో అడుగడుగునా అక్రమాలకు పాల్పడిందని వైఎస్సార్సీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రభుత్వ ...
మన పార్టీ ఓట్లపై చంద్రబాబు టార్గెట్.. ఒక్క ఓటు కూడా పోనివ్వొద్దంటూ జగన్ ఫైర్!
రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతున్న వేళ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు అత్యంత కీలకమైన సందేశం ఇచ్చారు. అధికార యంత్రాంగాన్ని అడ్డంగా వాడుకుని ...
వెన్నుపోటుకు రెండేళ్లు.. బాబు మోసాలపై భగ్గుమన్న ప్రజాగ్రహం
ఎన్నికల ముందు హామీల వర్షం కురిపించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లు పూర్తిచేసుకున్న వేళ, రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో పేరుకుపోయిన అసంతృప్తి వీధుల్లోకి వచ్చింది. “వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసన ...
కేఎన్ఆర్పై రూ.200 కోట్ల భూముల ప్రచారం.. అసలు కథ ఇదేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మీడియా కథనాలపై వివాదం రాజుకుంది. మాజీ ఎమ్మెల్యే కొవ్వూరు నాగేశ్వరరావు (కేఎన్ఆర్) పేరుతో కొన్ని పత్రికలు, మీడియా వేదికల్లో ప్రచురితమైన కథనాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం ...
ఏపీ డిజిటల్ కార్పొరేషన్కు రూ.40.22 కోట్లు.. టీడీపీ సర్కార్ నిర్ణయంపై రాజకీయ చర్చ
ఏపీ డిజిటల్ కార్పొరేషన్కు రూ.40.22 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ డిజిటల్ కార్పొరేషన్ (APDC)కు రూ.40.22 కోట్ల నిధులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సోషల్ మరియు డిజిటల్ మీడియా ద్వారా ప్రచార ...
వైఎస్సార్ విగ్రహ ధ్వంసం వెనుక కుట్రకోణం? వైరల్ ఫోటోలతో కొత్త చర్చ
నంద్యాలలో వైఎస్సార్ విగ్రహ ధ్వంసం ఘటన నంద్యాల పట్టణంలోని శ్రీనివాస్ సెంటర్లో ఉన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహంపై జరిగిన దాడి ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ...
రెండేళ్ల వెన్నుపోటు పాలనలో విద్యారంగం విధ్వంసం.. పేద పిల్లల భవిష్యత్తును బలి చేస్తున్నారా?
ఆంధ్రప్రదేశ్లో విద్యారంగం గత కొన్నేళ్లలో పెద్ద మార్పులను చూసింది. ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణ, ఇంగ్లీష్ మీడియం, నాడు-నేడు, అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, గోరుముద్ద, CBSE, IB వంటి సంస్కరణలతో పేద ...
“బోత్ ఆర్ నాట్ సేమ్…” అంటూ మళ్లీ వేడెక్కిన ఏపీ రాజకీయాలు!
Both Can Never Be Same ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి “బోత్ ఆర్ నాట్ సేమ్” అనే నినాదం పెద్ద చర్చకు దారి తీసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు, పోలికలు, ...
“కోవర్ట్” ముద్రలు…విమర్శ చేసే హక్కు అందరికీ లేదా?
కోవర్ట్ ముద్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు కొత్తగా పెద్ద చర్చ నడుస్తోంది.రాజకీయ నాయకులను విమర్శించిన ప్రతిసారి… ముఖ్యంగా చంద్రబాబు, అమరావతి, పవన్ కళ్యాణ్ లేదా టీడీపీ నిర్ణయాలపై ప్రశ్నలు లేవనెత్తినప్పుడు… కొందరిపై మాత్రమే ...
రుషికొండకు ఒక నీతి.. యూనిటీ మాల్కు మరో నీతా?
విశాఖపట్నం తీర అందాలకు ప్రతీకగా నిలిచే రుషికొండ చుట్టూ గత కొన్నేళ్లుగా సాగిన రాజకీయ, పర్యావరణ వివాదాలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఒకప్పుడు రుషికొండపై నిర్మాణాలను తీవ్రంగా వ్యతిరేకించిన రాజకీయ పార్టీలు, ...














