YSR

భువనేశ్వరి వ్యాఖ్యలు vs వాస్తవాలు – బాబు నిజంగా నిజాయితీ నాయకుడా?

📝 ప్రచారం వెనుక కథ నారా భువనేశ్వరి ప్రకారం, N. Chandrababu Naidu ప్రజలను మోసం చేయని నాయకుడు. ముఖ్యంగా 2004లో ఉచిత విద్యుత్ హామీ ఇవ్వకుండా తిరస్కరించడం ఆయన నిజాయితీకి నిదర్శనంగా ...

పోలవరం డయాఫ్రం వాల్ ధ్వంసం… టీడీపీ నిర్ణయాలే కారణమని కాగ్ నివేదికలో బట్టబయలు

ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్టుపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది. తాజాగా విడుదలైన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలో ప్రాజెక్టు నిర్మాణ సమయంలో జరిగిన కీలక తప్పిదాలు బయటపడ్డాయి. ...

వెలిగొండపై క్రెడిట్ డ్రామా..? పూర్తికాకముందే అంకితం చేసి చంద్రబాబు చెప్పిన మాటల వెనక అసలు నిజం!

వెలిగొండ ప్రాజెక్టు విషయంలో అసెంబ్లీలో పెద్దఎత్తున ప్రకటనలు చేసిన చంద్రబాబు… “ప్రాజెక్టును పరుగులు పెట్టించాం, పూర్తిచేసి జాతికి అంకితం చేశాం” అని చెప్పడం రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. కానీ అధికారిక ...

“ఏడుకొండలు కాదు, రెండు కొండలే” అన్నది చంద్రబాబే… మరి వైఎస్సార్‌పై ఆరోపణలెందుకు?

తిరుమల ప్రతిష్ట, ఏడుకొండల మహత్యం, జీవో 746 & 747ల చుట్టూ తిరిగిన వివాదాలు — ఇవన్నీ మళ్లీ రాజకీయ చర్చకు కేంద్రంగా మారాయి. ముఖ్యంగా “ఏడుకొండలు కాదు, రెండు కొండలే” అన్న ...

తిరుమలని ‘ఏడుకొండలు’గా గుర్తిస్తూ అధికారిక జీవో ఇచ్చింది డా. వైఎస్‌ఆరే!

🟥 ‘ఏడుకొండలు కాదు… రెండు కొండలే’ అని గతంలోనే అన్నారు !చంద్రబాబు వ్యాఖ్యల చరిత్ర ఇదే! ఇప్పటి ప్రెస్‌మీట్‌ల్లో వినిపిస్తున్న వ్యాఖ్యలకంటే ముందే, తిరుపతిని “ఏడుకొండలు కాదు… రెండు కొండల ప్రాంతం”గా పేర్కొంటూ ...