YSR 77th Jayanthi
ఓటమి ఎరుగని మహానేత.. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన డాక్టర్ వైఎస్సార్..!
By Andhra Admin
—
మనసున్న మహారాజు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత రాజకీయాల్లో అధికారాన్ని అందరూ కోరుకుంటారు… కానీ అధికారాన్ని ప్రజల జీవితాలను మార్చే ఆయుధంగా ఉపయోగించిన నాయకులు మాత్రం ...





