Visakhapatnam land scam

5 వేల కోట్ల భూముల దానం! విశాఖ నడిబొడ్డున ‘గీతం’కు బాబు గ్రీన్ సిగ్నల్

బాలకృష్ణ అల్లుడు, టీడీపీ ఎంపీ భరత్‌కు చెందిన గీతం సంస్థకు 55 ఎకరాల విలువైన ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ విశాఖపట్నం నడిబొడ్డున ఉన్న అత్యంత విలువైన సుమారు 55 ఎకరాల ప్రభుత్వ భూములను, ...

విశాఖలో రూ.5 వేల కోట్ల ప్రభుత్వ భూముల దోపిడీ – గీతం భూములపై బొత్స సత్యనారాయణ సంచలన ఆరోపణలు

విశాఖలో ప్రభుత్వ భూములను వ్యవస్థాత్మకంగా కబ్జా చేస్తున్నారని బొత్స ఆరోపణ గీతం విద్యాసంస్థకు అక్రమంగా భూములు కేటాయించారని వ్యాఖ్య గీతం విద్యాసంస్థ ఒక భూదోపిడీ సంస్థనే – బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశంలో ...