Vijayawada Police
మే 28నే ‘కస్టడీలో చంపేస్తారు’ అని ఫిర్యాదు.. అయినా మౌనం ఎందుకు? పోలీస్ కమిషనర్ కార్యాలయంపై పెరుగుతున్న అనుమానాలు
By Andhra Admin
—
గాడే సాయి కృష్ణ కేసులో బయటపడుతున్న ప్రతి పత్రం అధికార యంత్రాంగాన్నే ప్రశ్నించేలా మారుతోంది. మే 28, 2026న సాయి కృష్ణ తల్లి గాడే విజయలక్ష్మి విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి అధికారిక ...





