TTD
తిరుమల ఎఫ్ఎస్ఎస్ఏఐ ల్యాబ్ క్రెడిట్ చోరీ చేసింది టిడిపి? నిజాలు బయటపడ్డాయి
తిరుమలలో ఎఫ్ఎస్ఎస్ఏఐ ల్యాబ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించడంతో రాజకీయ వర్గాల్లో క్రెడిట్పై చర్చ తీవ్రంగా మారింది. ప్రస్తుత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును తమ సాధనగా ప్రదర్శిస్తుండగా, ఈ ల్యాబ్కు పునాది మాత్రం ...
సంస్థలకు ఉచిత భూములు… స్వామి ఆలయానికి మాత్రం ధర? అమరావతిలో టీటీడీతో 25 ఎకరాలు కొనిపించిన చంద్రబాబు ప్రభుత్వం.
ప్రపంచంలో ఎక్కడైనా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆలయాలు నిర్మించాలంటే భూమిని ప్రభుత్వాలు లేదా భక్తులు విరాళంగా ఇవ్వడం అనేది సాంప్రదాయం. ముంబై, చెన్నై, భువనేశ్వర్, జమ్మూ–కాశ్మీర్ వంటి అనేక ప్రాంతాల్లో కూడా ...
తిరుమల పరాకామణిలో కోటి విలువైన బంగారం చోరీ….టీడీపీ ప్రభుత్వం చర్యలు ఎక్కడ?
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో భక్తులు సమర్పించే హుండీ కానుకల భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తిరుమల పరాకామణిలో బంగారు బిస్కెట్లు మరియు ఆభరణాలను దొంగతనం చేయడానికి ప్రయత్నించిన ఘటన వెలుగులోకి రావడంతో ...
దేవుడిపై కూడా రాజకీయాలా..? భగవద్గీత పుస్తకాలపై రూ.50 కోట్ల స్కామ్ అంటూ ప్రచారం.. అధికారిక పత్రాలు చెబుతున్న అసలు ఖర్చు రూ.3.71 కోట్లు
భగవద్గీత వంటి పవిత్ర గ్రంథంపైనా రాజకీయ ఆరోపణలు చేయడం ఇప్పుడు వివాదంగా మారింది. టీటీడీ ద్వారా భగవద్గీత పుస్తకాల ముద్రణకు రూ.50 కోట్లు ఖర్చు చేసి స్కామ్ జరిగిందని చేసిన ఆరోపణలపై మాజీ ...
దేవాలయాల పేరుతో అసెంబ్లీలో అబద్ధాలా? హెరిటేజ్ వ్యవహారంలో చంద్రబాబుపై ఆరోపణలు
ఎప్పుడూ నిజాలు చెప్పడం అలవాటు లేదనుకుంటా చంద్రబాబు గారికి అని రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. దేవాలయం లాంటి పవిత్రమైన శాసనసభలో కూడా, దేవదేవుడు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన విషయాల్లో అసత్యాలు చెప్పడం చంద్రబాబు ...
“డిక్లరేషన్ ఇవ్వలేదన్న లోకేష్… కానీ తిరుమల కోసం జగన్ చేసిన 26 నిర్ణయాలు ఏమంటున్నాయి?”
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇటీవల నిర్వహించిన మండల సమావేశాల్లో ఒక ఆరోపణ చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లినప్పుడు డిక్లరేషన్ ఇవ్వలేదని ఆయన ...
“ఏడుకొండలు కాదు, రెండు కొండలే” అన్నది చంద్రబాబే… మరి వైఎస్సార్పై ఆరోపణలెందుకు?
తిరుమల ప్రతిష్ట, ఏడుకొండల మహత్యం, జీవో 746 & 747ల చుట్టూ తిరిగిన వివాదాలు — ఇవన్నీ మళ్లీ రాజకీయ చర్చకు కేంద్రంగా మారాయి. ముఖ్యంగా “ఏడుకొండలు కాదు, రెండు కొండలే” అన్న ...
🔴 800 కి.మీ పరిమితి ఉన్న తిరుమల నెయ్యి టెండర్… 883 కి.మీ ఇండపూర్ డైరీకి ఆర్డర్ — బీ ఆర్ నాయుడు సమాధానం ఏమిటి?
తిరుమల నెయ్యి కొనుగోలులో 800 కి.మీ పరిమితి స్పష్టంగా టెండర్ షరతుగా పేర్కొనబడింది.అయితే 883 కి.మీ దూరంలోని ఇండపూర్ డైరీకి కిలోకు ₹658 రేటుతో ఆర్డర్ కేటాయింపు — నిబంధనలు ఎలా అమలయ్యాయి? ...
పవన్ కళ్యాణ్ మాటలు నిజమైతే ఇవి ఏంటి? అయోధ్య లడ్డూలపై బయటపడ్డ టీటీడీ ఫ్యాక్ట్స్
పవన్ కళ్యాణ్ చేసిన “అయోధ్య లడ్డూలు కల్తీ నెయ్యితో తయారు” ఆరోపణలకు ఆధారాలున్నాయా? Pawan Kalyan అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కోసం పంపిన ఒక లక్ష శ్రీవారి లడ్డూలు కల్తీ నెయ్యితో తయారయ్యాయని ...














మావిగన్ vs అమరావతి: షర్మిల వ్యాఖ్యలకు వాస్తవాల కౌంటర్