Tirumala Tirupati Devasthanams
సంస్థలకు ఉచిత భూములు… స్వామి ఆలయానికి మాత్రం ధర? అమరావతిలో టీటీడీతో 25 ఎకరాలు కొనిపించిన చంద్రబాబు ప్రభుత్వం.
ప్రపంచంలో ఎక్కడైనా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆలయాలు నిర్మించాలంటే భూమిని ప్రభుత్వాలు లేదా భక్తులు విరాళంగా ఇవ్వడం అనేది సాంప్రదాయం. ముంబై, చెన్నై, భువనేశ్వర్, జమ్మూ–కాశ్మీర్ వంటి అనేక ప్రాంతాల్లో కూడా ...
దేవుడిపై కూడా రాజకీయాలా..? భగవద్గీత పుస్తకాలపై రూ.50 కోట్ల స్కామ్ అంటూ ప్రచారం.. అధికారిక పత్రాలు చెబుతున్న అసలు ఖర్చు రూ.3.71 కోట్లు
భగవద్గీత వంటి పవిత్ర గ్రంథంపైనా రాజకీయ ఆరోపణలు చేయడం ఇప్పుడు వివాదంగా మారింది. టీటీడీ ద్వారా భగవద్గీత పుస్తకాల ముద్రణకు రూ.50 కోట్లు ఖర్చు చేసి స్కామ్ జరిగిందని చేసిన ఆరోపణలపై మాజీ ...
తిరుమల లడ్డూలో కల్తీ కుట్రా? పవిత్ర ప్రసాదం వెనుక రాజకీయ కుట్ర వెలుగులోకి వస్తుందా!
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది హిందువులు పవిత్ర దైవ ప్రసాదంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) లడ్డూ ప్రస్తుతం తీవ్రమైన రాజకీయ మరియు న్యాయ వివాదానికి కేంద్రబిందువైంది. 2024 సెప్టెంబర్ 18న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ...
🟥 జూలైలో రిజెక్ట్… ఆగస్టులో వినియోగం! నారా లోకేష్ ట్వీట్తో సంచలన మలుపు
🟥 నాణ్యత పరీక్షల్లో ఫెయిల్ అయిన నెయ్యి మళ్లీ ఎలా వాడారు? బాధ్యత ఎవరిది అన్న ప్రశ్నలు తెరపైకి తిరుమల తిరుపతి దేవస్థానాల ప్రసాదాల విషయంలో కల్తీ ఆరోపణలపై నారా లోకేష్ చేసిన ...
పవన్ కళ్యాణ్ మాటలు నిజమైతే ఇవి ఏంటి? అయోధ్య లడ్డూలపై బయటపడ్డ టీటీడీ ఫ్యాక్ట్స్
పవన్ కళ్యాణ్ చేసిన “అయోధ్య లడ్డూలు కల్తీ నెయ్యితో తయారు” ఆరోపణలకు ఆధారాలున్నాయా? Pawan Kalyan అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కోసం పంపిన ఒక లక్ష శ్రీవారి లడ్డూలు కల్తీ నెయ్యితో తయారయ్యాయని ...
తిరుమల లడ్డూ నెయ్యిపై ఆరోపణలకు నిజమెంత? అధికారిక ల్యాబ్ నివేదికల ఫ్యాక్ట్ చెక్
ఆరోపణల నేపథ్యం తిరుమల ప్రసాదాల తయారీలో ఉపయోగించే నెయ్యిలో పంది కొవ్వు (లార్డ్), చేప నూనె కలిసిందన్న ఆరోపణలు విస్తృతంగా ప్రచారం అయ్యాయి. భక్తుల విశ్వాసాలకు సంబంధించిన అంశం కావడంతో ఈ ఆరోపణలు ...










