Tender Controversy

ఎస్ఎఫ్టీ ₹12,779 ఏపీ లో… ఇతర రాష్ట్రాల్లో ₹4,000 మాత్రమే ఎందుకు?

శాశ్వత సచివాలయం నిర్మాణం పేరుతో రాష్ట్ర ఖజానాపై భారీ భారం పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చదరపు అడుగుకు రూ.12,779 వరకు నిర్మాణ వ్యయం పెరగడం, మొదట ఇచ్చిన అంచనాలను మించి ఖర్చులు భారీగా ...

🔴 800 కి.మీ పరిమితి ఉన్న తిరుమల నెయ్యి టెండర్… 883 కి.మీ ఇండపూర్ డైరీకి ఆర్డర్ — బీ ఆర్ నాయుడు సమాధానం ఏమిటి?

తిరుమల నెయ్యి కొనుగోలులో 800 కి.మీ పరిమితి స్పష్టంగా టెండర్ షరతుగా పేర్కొనబడింది.అయితే 883 కి.మీ దూరంలోని ఇండపూర్ డైరీకి కిలోకు ₹658 రేటుతో ఆర్డర్ కేటాయింపు — నిబంధనలు ఎలా అమలయ్యాయి? ...