Shrimp Farmers

చంద్రబాబు సిండికేట్ దోపిడీపై భీమవరంలో ఆక్వా రైతుల సమావేశంలో ప్రసంగిస్తున్న వైఎస్ జగన్

చంద్రబాబు సిండికేట్ దోపిడీని కూకటివేళ్లతో పెకిలించేస్తాం.. ఆక్వా రైతులకు అండగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిలుస్తుంది: వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా రంగాన్ని చంద్రబాబు ప్రభుత్వం కార్పొరేట్ సిండికేట్లకు అప్పగించి వేలాది మంది రైతుల జీవితాలతో చెలగాటమాడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ...

ఆక్వా రైతుల కష్టాలపై స్పందిస్తున్న వైఎస్ జగన్, పెరిగిన ఫీడ్ ధరలు, విద్యుత్ చార్జీలు, సబ్సిడీల కోతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆక్వా రైతులు

ఆక్వా రైతుల కష్టాలు నాకు తెలుసు.. మీకు నేనున్నా: పెరిగిన ఫీడ్ ధరలు, విద్యుత్ భారం, సబ్సిడీల కోతలపై జగన్ ఫైర్

ఆక్వా రైతులపై భారం మోపారు.. విద్యుత్, ఫీడ్ ధరలు పెంచేశారు: జగన్ తీవ్ర విమర్శలు ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడిందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ ...