Renewable Energy

సోలార్ ప్రాజెక్ట్ కోసం 1,800 ఎకరాల రైతుల భూములను 30 ఏళ్ల లీజుకు తీసుకునే ప్రతిపాదనపై ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతు, వెనుక సోలార్ ప్యానెల్స్.

సోలార్ ప్రాజెక్ట్ పేరుతో రైతుల భూములపై కన్నా? 1,800 ఎకరాల లీజు ఒప్పందాలపై తీవ్ర వివాదం

రాష్ట్రంలో ప్రతిపాదిత సోలార్ ప్రాజెక్ట్ ఇప్పుడు రైతుల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. 1,800 ఎకరాల సారవంతమైన వ్యవసాయ భూములను 30 ఏళ్లపాటు లీజుకు తీసుకునే ప్రక్రియ సాగుతుండగా, ఒప్పందంలోని పలు నిబంధనలు రైతులను ...

ఎకోరెన్ పెట్టుబడుల వివాదం, టాటా పవర్ ప్రాజెక్ట్, ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల ప్రకటనలు మరియు రాజకీయ చర్చలను ప్రతిబింబించే ఫీచర్డ్ ఇమేజ్.

ఎకోరెన్ నుంచి టాటా పవర్ వరకు.. వేల కోట్ల పెట్టుబడుల హడావిడి.. నేలపై ఫలితాలు ఎక్కడ? కూటమి ప్రభుత్వంపై పెరుగుతున్న ప్రశ్నలు

“ఆంధ్రప్రదేశ్‌కు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి… వేలాది ఉద్యోగాలు రాబోతున్నాయి…” అంటూ కూటమి ప్రభుత్వం గత ఏడాది నుంచి వరుస ప్రకటనలు చేసింది. ప్రతి ఇన్వెస్టర్స్ మీట్ తర్వాత కొత్త MoUలు, భారీ ...

కరెంట్ కొంటూ షాకులిస్తూ - రూ.4,476 కోట్లతో 7,486 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోళ్లపై ప్రత్యేక కథనం

కరెంట్‌ కొంటూ షాకులిస్తూ.. కాకి లెక్కలు బయటపడ్డాయా? రూ.4,476 కోట్ల విద్యుత్ కొనుగోళ్లతో కూటమి సర్కారుపై ప్రశ్నల వర్షం!

“బహిరంగ మార్కెట్‌లో విద్యుత్తు కొనుగోలు చేయడం లేదు” అంటూ ప్రజలకు చెబుతున్న కూటమి ప్రభుత్వం… అధికారిక గణాంకాలు బయటకు రాగానే అసలు కథ మరోలా కనిపిస్తోంది. ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారం ...

కనెక్టివిటీ బాదుడు నేపథ్యంలో ఏపీ ట్రాన్స్‌కో కొత్త ఛార్జీలతో సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులపై పెరుగుతున్న ఆర్థిక భారం

‘కనెక్టివిటీ’ పేరుతో కొత్త బాదుడు..! గ్రీన్ ఎనర్జీ రంగంపై ఏపీ ట్రాన్స్‌కో కన్నెర్ర?

ఆంధ్రప్రదేశ్‌లో సౌర, పవన విద్యుత్ రంగంపై మరోసారి అనిశ్చితి మేఘాలు కమ్ముకుంటున్నాయా? పెట్టుబడులను ఆకర్షించాల్సిన సమయంలోనే విద్యుత్ ఉత్పత్తిదారులపై కొత్త భారాలు మోపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ‘కనెక్టివిటీ’ నిబంధనల పేరుతో ...