Rajya Sabha

కల్తీ పాలు కడతేర్చిన ప్రాణాలు… రాజమండ్రి ఘటనపై రాజ్యసభలో వైవీ సుబ్బారెడ్డి సమస్య తీవ్రతను ఎత్తిచూపారు!

రాజమండ్రి ఘటనతో దేశవ్యాప్తంగా కల్తీ పాలు సమస్యపై ఆందోళన రాజమండ్రిలో జరిగిన కల్తీ పాలు ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వై.వి. సుబ్బారెడ్డి ఈ అంశాన్ని జీరో ...