Privatization Issue
జువ్వలదిన్నె హార్బర్ ప్రైవేటీకరణపై జగన్ రేపు నిరసన… ప్రజా ఆస్తి ప్రైవేట్ చేతుల్లోకి వెళ్తుందా
By Andhra Admin
—
రూ.288.80 కోట్ల ప్రజా ధనంతో నిర్మించిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఇప్పుడు ప్రైవేటీకరణ దిశగా వెళ్లడం పెద్ద వివాదంగా మారింది. ప్రస్తుత ముఖ్యమంత్రి N. Chandrababu Naidu తీసుకుంటున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ...




