Political Allegations
🔥 జువ్వలదిన్నె బోట్ల కేసులో TDP ఎంపీ బీద మస్తాన్ రావు లింక్? కాల్ రికార్డులు బయటపెట్టిన సంచలనం!
జువ్వలదిన్నె బోట్ల వివాదం ఇప్పుడు రాజకీయంగా పెద్ద సంచలనంగా మారుతోంది. ఇన్నాళ్లూ “నాకు సంబంధం లేదు” అంటూ తప్పించుకునే ప్రయత్నం చేసిన టీడీపీ ఎంపీ బీద మస్తాన్ రావు పేరు ఇప్పుడు కాల్ ...
దేవుడిపై దుష్ప్రచారం చేసిన చంద్రబాబు? బయటపడుతున్న నిజాలు ఏంటి!
దేవాలయాలు, భక్తి, సంప్రదాయం… ఇవి ప్రజల విశ్వాసానికి ప్రతీకలు. అయితే ఇటీవలి కాలంలో దేవాలయాలపై దాడులు, తిరుపతి లడ్డూ కల్తీ వంటి అంశాలపై కొన్ని ఆరోపణలు రాజకీయ రంగు దాల్చాయి. నిజం ఏమిటి? ...
దేవాలయాల పేరుతో అసెంబ్లీలో అబద్ధాలా? హెరిటేజ్ వ్యవహారంలో చంద్రబాబుపై ఆరోపణలు
ఎప్పుడూ నిజాలు చెప్పడం అలవాటు లేదనుకుంటా చంద్రబాబు గారికి అని రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. దేవాలయం లాంటి పవిత్రమైన శాసనసభలో కూడా, దేవదేవుడు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన విషయాల్లో అసత్యాలు చెప్పడం చంద్రబాబు ...
బీఆర్ నాయుడుపై మహిళ లేఖ బాంబ్ పేలింది: సీఎంకు రాసిన 3 పేజీల ఆరోపణల లేఖ మా వద్దే ఆధారం
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై సంచలన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. 2019లో అప్పటి ముఖ్యమంత్రికు ఒక మహిళ రాసిన 3 పేజీల లేఖ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఆ లేఖ ...
అరకు–బొర్రా గుహలు ఒడిశాకేనా? రాష్ట్ర సంపదను తాకట్టు పెట్టిన బాబు ప్రభుత్వం?
రాష్ట్ర గర్వకారణమైన Araku Valley, Borra Caves ఇప్పుడు రాజకీయ వివాదాల మధ్య నిలిచాయి. ముఖ్యమంత్రి N. Chandrababu Naidu నాయకత్వంలోని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తబడుతున్నాయి. రాష్ట్ర హక్కులపై ...
తిరుమల నెయ్యి కల్తీ ఆరోపణలు: భోలే బాబా డెయిరీకి అనుమతులు ఎవరి హయాంలో ఇచ్చారు?
భోలే బాబా డెయిరీ ద్వారా తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా జరిగిందంటూ కూటమి నాయకులు, ఎల్లో మీడియ ఆరోపణలు చేస్తున్నాయి. కానీ అధికారిక రికార్డులు చూస్తే, ఆ కంపెనీకి టెక్నికల్ అర్హతలు ఇచ్చి, ...
❌ నెయ్యి కొనుగోలు కమిటీ అక్రమాల ఆరోపణలు అబద్ధం — అసలు బాధ్యులు ఎవరు?
నెయ్యి కొనుగోలు కమిటీలో వైయస్సార్సీపీ సభ్యులను పెట్టుకుని అక్రమాలు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానీ అప్పట్లో అదే కమిటీలో సభ్యులుగా ఉన్న కొలుసు పార్థసారథి, వేమిరెడ్డి ప్రశాంతి ప్రస్తుతం ఆరోపణలు చేస్తున్న పార్టీలోనే ...
జంతుకొవ్వు కలిసిందన్న ఆరోపణలకు ఎన్డీడీబీ, సీఎఫ్టీఆర్ఐ నివేదికల్లో ఆధారాలే లేవు
ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ, సీఎఫ్టీఆర్ఐ వంటి కేంద్ర సంస్థల నివేదికల్లో ఎక్కడా జంతుకొవ్వు కలిసిందని నిర్ధారించలేదు. కొన్ని పరిస్థితుల్లో ఫలితాల్లో తేడాలు వచ్చే అవకాశాలున్నాయని, ఇవి కేవలం అనుమానాల స్థాయిలో మాత్రమే ఉన్నాయని ఎన్డీడీబీనే ...
నెయ్యి ధరలపై అక్రమాల ఆరోపణలు పూర్తిగా అబద్ధం
మార్కెట్ ధరలకన్నా తక్కువ ధరకు నెయ్యి కొనుగోలు చేశారంటూ జరుగుతున్న ప్రచారం నిజమా? లేక రాజకీయ ప్రయోజనాల కోసం సృష్టించిన మరో అపోహనా? రూ.319–రూ.329కే కిలో నెయ్యి ఎలా సాధ్యమని ప్రశ్నలు లేవనెత్తుతున్న ...













