Nara Lokesh
విద్యాశాఖను విస్మరించిన లోకేష్.. జాతీయ మీడియా ఎత్తిచూపిన ఏపీ విద్యా దుస్థితి!
పాఠశాలలపై శ్రద్ధ లేదా? విద్యార్థుల భవిష్యత్తుపై పట్టింపు లేదా? విద్యాశాఖ కంటే రాజకీయాలకే ప్రాధాన్యమా? ఆంధ్రప్రదేశ్లో విద్యా రంగం పరిస్థితిపై జాతీయ మీడియా వేదికల్లో వస్తున్న విశ్లేషణలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ...
“బోత్ ఆర్ నాట్ సేమ్…” అంటూ మళ్లీ వేడెక్కిన ఏపీ రాజకీయాలు!
Both Can Never Be Same ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి “బోత్ ఆర్ నాట్ సేమ్” అనే నినాదం పెద్ద చర్చకు దారి తీసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు, పోలికలు, ...
ఏపీలో వేల కోట్ల పెట్టుబడి సబ్సిడీలు… పెట్టుబడులా లేక ప్రజల డబ్బుతో కొనుగోళ్లా?
ఏపీ పెట్టుబడుల సబ్సిడీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల పేరుతో బయటకు వస్తున్న కొన్ని లెక్కలు ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. రాష్ట్రానికి పరిశ్రమలు రావడం, ఉద్యోగాలు పెరగడం, ఆర్థికాభివృద్ధి జరగడం అవసరమే. కానీ ...
జగన్ “మావిగన్” ప్రతిపాదన vs కౌంటర్లు: అసలు చర్చ ఎక్కడికి వెళ్లింది?
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంపై మళ్లీ చర్చ వేడెక్కింది. మాజీ ముఖ్యమంత్రి Y. S. Jagan Mohan Reddy ప్రతిపాదించిన “మావిగన్” (మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు) మోడల్ చుట్టూ రాజకీయ విమర్శలు, ట్రోల్స్ ఎక్కువయ్యాయి. అయితే అసలు ...
ఆర్డీటీకి లైన్ క్లియర్.. రంగయ్య పోరాటానికి ఫలితం, ఇప్పుడు క్రెడిట్ కోసం బాబు ఎంట్రీ?
FCRA గ్రీన్ సిగ్నల్తో అనంతలో ఆనందం… కానీ రాజకీయ హీట్ పెరుగుతోంద అనంతపురం జిల్లాకు కీలకమైన RDT సంస్థకు ఎఫ్సీఆర్ఏ (FCRA) రెన్యూవల్ మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ...
99 పైసలకే ప్రభుత్వ భూములు… ప్రశ్నిస్తే గూగుల్ ఏఐ హబ్కు వ్యతిరేకమని తప్పుడు ప్రచారమా?
రాష్ట్రంలో పరిశ్రమల పేరుతో ప్రభుత్వ భూములను కేవలం 99 పైసలకే కేటాయిస్తున్న విధానం పై రాజకీయ వివాదం మళ్లీ చర్చకు వచ్చింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్ చుట్టూ తెలుగు దేశం పార్టీ ...
అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్: పెట్టుబడిదారులు పారిపోతుంటే కూటమి పాలన ఏం చేస్తోంది?
ఒకప్పుడు పెట్టుబడులు, పరిశ్రమలు, అభివృద్ధి అనే మాటలతో దేశవ్యాప్తంగా చర్చకు వచ్చిన ఆంధ్రప్రదేశ్… నేడు పెరుగుతున్న అప్పులు, తగ్గుతున్న పెట్టుబడులు, పెరుగుతున్న నిరుద్యోగం వంటి సమస్యలతో తీవ్ర ఆర్థిక ఆందోళనలో ఉందనే విమర్శలు ...
రూ.1కే రూ.2500 కోట్ల విశాఖ భూములు ఎసిప్ టెక్నాలజీస్కు ఎలా కట్టబెట్టారు? ఎవరి ఆశీర్వాదంతో ఈ భారీ డీల్?
విశాఖపట్నంలో దాదాపు రూ.2500 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను కేవలం ఒక్క రూపాయికి ఎసిప్ టెక్నాలజీస్ అనే సంస్థకు కేటాయించారనే విషయం తీవ్ర చర్చకు దారి తీసింది. పరిమిత అనుభవం, తక్కువ ...
హెరిటేజ్ నెయ్యి వ్యవహారంపై బొత్స సత్యనారాయణ తీవ్ర ఆరోపణలు – మంత్రి లోకేష్ సమాధానం ఏమిటి?
శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ హెరిటేజ్ నెయ్యి తయారీ మరియు ధరల వ్యవహారంపై సంచలన ఆరోపణలు చేశారు. ఇందాపూర్ ప్లాంట్ను తొలుత మ్యాన్యువల్ ప్యాకింగ్ యూనిట్గా చూపించి, అనంతరం హెరిటేజ్ ...













