Nara Lokesh
జగన్ “మావిగన్” ప్రతిపాదన vs కౌంటర్లు: అసలు చర్చ ఎక్కడికి వెళ్లింది?
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంపై మళ్లీ చర్చ వేడెక్కింది. మాజీ ముఖ్యమంత్రి Y. S. Jagan Mohan Reddy ప్రతిపాదించిన “మావిగన్” (మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు) మోడల్ చుట్టూ రాజకీయ విమర్శలు, ట్రోల్స్ ఎక్కువయ్యాయి. అయితే అసలు ...
ఆర్డీటీకి లైన్ క్లియర్.. రంగయ్య పోరాటానికి ఫలితం, ఇప్పుడు క్రెడిట్ కోసం బాబు ఎంట్రీ?
FCRA గ్రీన్ సిగ్నల్తో అనంతలో ఆనందం… కానీ రాజకీయ హీట్ పెరుగుతోంద అనంతపురం జిల్లాకు కీలకమైన RDT సంస్థకు ఎఫ్సీఆర్ఏ (FCRA) రెన్యూవల్ మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ...
99 పైసలకే ప్రభుత్వ భూములు… ప్రశ్నిస్తే గూగుల్ ఏఐ హబ్కు వ్యతిరేకమని తప్పుడు ప్రచారమా?
రాష్ట్రంలో పరిశ్రమల పేరుతో ప్రభుత్వ భూములను కేవలం 99 పైసలకే కేటాయిస్తున్న విధానం పై రాజకీయ వివాదం మళ్లీ చర్చకు వచ్చింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్ చుట్టూ తెలుగు దేశం పార్టీ ...
అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్: పెట్టుబడిదారులు పారిపోతుంటే కూటమి పాలన ఏం చేస్తోంది?
ఒకప్పుడు పెట్టుబడులు, పరిశ్రమలు, అభివృద్ధి అనే మాటలతో దేశవ్యాప్తంగా చర్చకు వచ్చిన ఆంధ్రప్రదేశ్… నేడు పెరుగుతున్న అప్పులు, తగ్గుతున్న పెట్టుబడులు, పెరుగుతున్న నిరుద్యోగం వంటి సమస్యలతో తీవ్ర ఆర్థిక ఆందోళనలో ఉందనే విమర్శలు ...
రూ.1కే రూ.2500 కోట్ల విశాఖ భూములు ఎసిప్ టెక్నాలజీస్కు ఎలా కట్టబెట్టారు? ఎవరి ఆశీర్వాదంతో ఈ భారీ డీల్?
విశాఖపట్నంలో దాదాపు రూ.2500 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను కేవలం ఒక్క రూపాయికి ఎసిప్ టెక్నాలజీస్ అనే సంస్థకు కేటాయించారనే విషయం తీవ్ర చర్చకు దారి తీసింది. పరిమిత అనుభవం, తక్కువ ...
హెరిటేజ్ నెయ్యి వ్యవహారంపై బొత్స సత్యనారాయణ తీవ్ర ఆరోపణలు – మంత్రి లోకేష్ సమాధానం ఏమిటి?
శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ హెరిటేజ్ నెయ్యి తయారీ మరియు ధరల వ్యవహారంపై సంచలన ఆరోపణలు చేశారు. ఇందాపూర్ ప్లాంట్ను తొలుత మ్యాన్యువల్ ప్యాకింగ్ యూనిట్గా చూపించి, అనంతరం హెరిటేజ్ ...
Epstein files వివాదాల మధ్య బిల్ గేట్స్ను ఆహ్వానించిన ఏకైక రాష్ట్రం – ఆంధ్రప్రదేశ్! ఎందుకు ఈ నిర్ణయం?
Epstein files వివాదం అంతర్జాతీయ స్థాయిలో మళ్లీ చర్చనీయాంశంగా మారిన సమయంలో, ఢిల్లీలో నిర్వహించాల్సిన ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్లో బిల్ గేట్స్ ప్రధాన ప్రసంగం రద్దయిందన్న సమాచారం వెలువడింది. ఇదే సమయంలో ...
నారా లోకేష్ చేసిన “రూ.4,064 కోట్లు బకాయి” ఆరోపణ — ఫ్యాక్ట్ చెక్ ఏమి చెబుతోంది?
ఆంధ్రప్రదేశ్లో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై రాజకీయ ఆరోపణలు వేడెక్కుతున్నాయి. Nara Lokesh గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.4,064.59 కోట్ల బకాయిలు వదిలిందని ఆరోపించగా, ప్రస్తుత లెక్కలు మాత్రం వేరే దృశ్యాన్ని చూపుతున్నాయి. ఎన్నికల ...
🔴తిరుమల లడ్డూ పేరుతో రాజకీయ దుమారం! సీబీఐ చార్జ్షీట్ను తిప్పి వక్రీకరించి చదివిన నారా లోకేశ్!
చార్జ్షీట్లోని “పేజీ 35” నిజం కాదు?ఆ ఒక్క పేజీతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమా? సీబీఐ చార్జ్షీట్లోని 35వ పేజీని చూపిస్తూ తిరుమల లడ్డూల్లో జంతు కొవ్వు వాడారంటూ మంత్రి నారా లోకేశ్ చేసిన ...














మావిగన్ vs అమరావతి: షర్మిల వ్యాఖ్యలకు వాస్తవాల కౌంటర్