Jagan Protest

జువ్వలదిన్నె హార్బర్ ప్రైవేటీకరణపై జగన్ రేపు నిరసన… ప్రజా ఆస్తి ప్రైవేట్ చేతుల్లోకి వెళ్తుందా

రూ.288.80 కోట్ల ప్రజా ధనంతో నిర్మించిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఇప్పుడు ప్రైవేటీకరణ దిశగా వెళ్లడం పెద్ద వివాదంగా మారింది. ప్రస్తుత ముఖ్యమంత్రి N. Chandrababu Naidu తీసుకుంటున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ...