Government Spending

రాజధాని పేరుతో కోట్లు కొట్టేస్తున్నారా? అదే భవనాల నాటకం మళ్లీ ఎందుకు?

ప్రశ్నలతో ప్రారంభం ప్రతి సారి అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకే కథ మళ్లీ మళ్లీ రిపీట్ అవుతోంది.రాజధాని పేరుతో భారీ నిర్మాణాలు—సచివాలయం, అసెంబ్లీ, కోర్టు కాంప్లెక్స్‌లు—కొత్తగా మొదలవుతున్నాయి. ఇవి నిజంగా అభివృద్ధి కోసం ...

ఒక డిజైన్‌కే రూ.401 కోట్లు? రిషికొండకే అంత కాలేదు… ఆంధ్రప్రదేశ్ ఖర్చుల అసలు గేమ్ ఇదేనా!

ఖర్చులు పెరుగుతున్నాయా… లేక లెక్కలు మాయమవుతున్నాయా? ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఖర్చులపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది. ఒక ప్రాజెక్ట్‌కు కేవలం డిజైన్‌లకే రూ.401.54 కోట్లు ఖర్చవుతున్నట్టు సమాచారం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ...

ఎస్ఎఫ్టీ ₹12,779 ఏపీ లో… ఇతర రాష్ట్రాల్లో ₹4,000 మాత్రమే ఎందుకు?

శాశ్వత సచివాలయం నిర్మాణం పేరుతో రాష్ట్ర ఖజానాపై భారీ భారం పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చదరపు అడుగుకు రూ.12,779 వరకు నిర్మాణ వ్యయం పెరగడం, మొదట ఇచ్చిన అంచనాలను మించి ఖర్చులు భారీగా ...

పన్నుల రాబడుల లెక్కల్లో లాజిక్ ఎక్కడ?

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక గణాంకాలు లేవనెత్తుతున్న కీలక ప్రశ్నలు ఈనాడు జాకీలు -వాస్తవాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి మొత్తం పన్నుల రాబడి రూ. 1,66,573.09 కోట్లుగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ...