Godavari Water
పట్టిసీమతో రాష్ట్రాన్ని కాపాడామంటున్న టీడీపీ.. అయితే ₹1,900 కోట్ల ప్రాజెక్టుతో నిజంగా రైతులకు ఉపయోగపడింది ఎంత? లెక్కలు తెరపైకి!
By Andhra Admin
—
పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. గోదావరి వరదల నేపథ్యంలో టీడీపీ, జనసేన సోషల్ మీడియా వేదికల్లో “జగన్ ప్రభుత్వ హయాంలో కూడా పట్టిసీమ ద్వారానే ...





