Election News

ఏపీలో 3 సెకన్లకో ఓటు ఎలా సాధ్యమైంది ఈవీఎంలపై ప్రశ్నలు

ఏపీలో మూడు సెకన్లకో ఓటు ఎలా సాధ్యమైంది?

దేశంలో 16 కోట్ల ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోందంటూ రాజకీయ, ఆర్థిక విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ సంచలన ఆరోపణలు చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌ (ఈవీఎం) ద్వారా ఓ వ్యక్తి ఓటు వేయడానికి ...