E-Stamp Scam
రూ.2,500 కోట్ల ‘ఈ-స్టాంపు’ కుంభకోణం.. సీఐడీ దర్యాప్తు ఎక్కడ ఆగింది? హైకోర్టు సీరియస్, పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశం
By Andhra Admin
—
ఆంధ్రప్రదేశ్ను కుదిపేసిన రూ.2,500 కోట్ల ‘ఈ-స్టాంపు’ కుంభకోణం కేసులో దర్యాప్తు తీరు మరోసారి తీవ్ర చర్చకు దారి తీసింది. వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి పడినట్లు ఆరోపణలు ఉన్న ఈ ...





