Cyber Fraud

రెండేళ్లలో బ్యాంకులకు రూ.1,287.64 కోట్ల మోసం, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించిన బ్యాంకు ఫ్రాడ్ గణాంకాల ప్రతీకాత్మక చిత్రం.

రెండేళ్లలో బ్యాంకులకు రూ.1,287.64 కోట్ల కుచ్చుటోపీ.. రికవరీ చేసింది కేవలం రూ.23.56 కోట్లే! కేంద్రం షాకింగ్ వెల్లడి

దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను కుదిపేస్తున్న ఆర్థిక మోసాల తీవ్రతపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సంచలన గణాంకాలను విడుదల చేసింది. గత రెండేళ్లలో బ్యాంకులకు రూ.1,287.64 కోట్ల మేర మోసాలు జరిగినట్లు కేంద్రం ...