construction scam

రాజధాని పేరుతో కోట్లు కొట్టేస్తున్నారా? అదే భవనాల నాటకం మళ్లీ ఎందుకు?

ప్రశ్నలతో ప్రారంభం ప్రతి సారి అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకే కథ మళ్లీ మళ్లీ రిపీట్ అవుతోంది.రాజధాని పేరుతో భారీ నిర్మాణాలు—సచివాలయం, అసెంబ్లీ, కోర్టు కాంప్లెక్స్‌లు—కొత్తగా మొదలవుతున్నాయి. ఇవి నిజంగా అభివృద్ధి కోసం ...

ఎస్ఎఫ్టీ ₹12,779 ఏపీ లో… ఇతర రాష్ట్రాల్లో ₹4,000 మాత్రమే ఎందుకు?

శాశ్వత సచివాలయం నిర్మాణం పేరుతో రాష్ట్ర ఖజానాపై భారీ భారం పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చదరపు అడుగుకు రూ.12,779 వరకు నిర్మాణ వ్యయం పెరగడం, మొదట ఇచ్చిన అంచనాలను మించి ఖర్చులు భారీగా ...