Chandrababu
నోరు తెరిస్తే అబద్ధాలేనా? భారతి సిమెంట్స్పై చంద్రబాబు కుయుక్తులకు అంతేలేదా!
18 ఏళ్లుగా ప్రశాంతంగా సాగుతున్న ప్రాజెక్టుపై ఇప్పుడు సమస్యలంటూ రాద్ధాంతం ఎందుకు? భూములకు పరిహారం చెల్లించడంతో పాటు రైతులకు అదనంగా డబ్బులు ఇచ్చిన చరిత్రను మరిచిపోయారా? స్థానిక ప్రజల ప్రేమాభిమానాలతో విజయవంతంగా నడుస్తున్న ...
సంపద సృష్టి ఇదేనా? జగన్ ఐదేళ్ల అప్పులతో బాబు రెండేళ్ల ఆర్థిక లోటు పోటీ!
ఇచ్చిన గణాంకాలు బయటపెడుతున్న అసలు లెక్క ఇదేనా? AP Debt and Fiscal Deficit “సంపద సృష్టి చేస్తున్నాం.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నాం” అంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి ...
“మీ ప్రభుత్వం ఇంకా ఎంతగా దిగజారుతుంది?”.. కుమారుడిని కాపాడుకునేందుకు హింసను ప్రేరేపిస్తారా? డీఎస్సీ వివాదంపై జగన్ నిప్పులు
డీఎస్సీ లీకేజీ, అక్రమాల ఆరోపణలపై ఆధారాలు చెరిపేయలేరని, ఆంధ్రప్రదేశ్ జెన్ జెడ్ గొంతును నొక్కలేరని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఇచ్చిన హామీల అమలును కోరుతున్న నిరుద్యోగ యువతపై నిర్బంధకాండకు ...
రెండేళ్లలో రూ.4 లక్షల కోట్ల అప్పులు… హామీలు ఎక్కడ? ప్రజల డబ్బుతో ఏమి చేస్తున్నారు?
భారీ అప్పులు… కానీ హామీలు గాల్లోనే? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ప్రజలు ఎక్కువగా చర్చిస్తున్న అంశం ఒక్కటే… రెండేళ్లలో రూ.4 లక్షల కోట్ల అప్పులు చేసిన ప్రభుత్వం, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ...
భూమి ఇవ్వకపోతే బతకనివ్వరా?.. రాజధాని రైతులపై వేధింపుల పర్వం!
అమరావతి రాజధాని పేరుతో భూములు ఇవ్వని రైతులపై ఒత్తిడి, వేధింపులు, బలవంతపు చర్యలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. భూమి ఇవ్వకపోవడమే రైతులు చేసిన నేరంగా మారిందని, వారిని మానసికంగా, ఆర్థికంగా ...
దళిత క్రిస్టియన్ల రిజర్వేషన్లపై చంద్రబాబు మౌనం ఎందుకు? సీఎం వైఖరిని బహిర్గతం చేయాలని జగన్ సవాల్
దళిత క్రిస్టియన్లకు ఎస్సీ రిజర్వేషన్లు ఇవ్వాలా? చంద్రబాబు సమాధానం చెప్పాలంటూ జగన్ ఫైర్ దళిత క్రిస్టియన్లకు ఎస్సీ రిజర్వేషన్ల అంశాన్ని మరోసారి రాజకీయ చర్చల్లోకి తెచ్చారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ...
అమరావతికి జగన్ చెక్ పెట్టారా?.. ‘మావిగన్’ అస్త్రంతో కూటమికి బిగ్ ఛాలెంజ్!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మరోసారి ఎన్నికల కేంద్రబిందువుగా మారుతోంది. అధికార కూటమి “అమరావతే ఏకైక రాజధాని” అంటూ ముందుకెళ్తుంటే.. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు “మావిగన్ ...
“భూములపై ఇన్ని ప్రశ్నలు… సమాధానాలు ఎక్కడ?” అమరావతి రైతుల నిలదీత.. ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం!
అమరావతి రాజధాని భూముల వ్యవహారం మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. రాజధాని కోసం వేల ఎకరాల భూములు స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులు ఇప్పుడు ప్రభుత్వాన్నే నిలదీస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ ఒప్పందాలు, CRDA భూములు, ...
ఉద్యోగులకు చంద్రబాబు ద్రోహం.. రెండేళ్ల పాలనపై పెరుగుతున్న అసంతృప్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రెండేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన అనేక హామీలు ఇప్పటికీ అమలు కాలేదని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా ...
🔥 ఏయూ ఖజానా ఖాళీకి నెట్టిన నిర్ణయాలు… రూ.300 కోట్ల వెనుక అసలు కథ ఏమిటి?
Andhra University funds issue has sparked controversy after ₹300 crore was allegedly diverted… ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) ఆర్థిక పరిస్థితి తీవ్ర సంక్షోభంలోకి జారిపోయిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ...














