AP Political News
ఇంధన శాఖలో లంచాల ముఠా?.. మంత్రి పీఆర్ తేజ ఆడియోతో కలకలం.. కాంట్రాక్టర్లకు బిల్లుల కోసం 10-15% కమిషన్ డిమాండ్?
ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖలో భారీ అవినీతి ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రజా సంబంధాల అధికారి (పీఆర్)గా పనిచేస్తున్న గంగవరం తేజ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ...
ఏపీలో 43,62,387 ఓట్లు గల్లంతు? గడువు పెంచాకే భారీ తొలగింపులు.. ఓటర్ల జాబితాపై సంచలన గణాంకాలు!
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా (Electoral Roll) సవరణ ప్రక్రియపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. ఓటర్ల నమోదు గడువును జూలై 24 వరకు పొడిగించిన తర్వాత కూడా రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఓటర్ల ...
సాయికృష్ణ లాకప్ డెత్ కథ కంచికే? బూడిద లేకుండానే కర్మకాండలు.. ముందుకు కదలని SIT విచారణపై తీవ్ర అనుమానాలు
ఏలూరు జిల్లాలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసు రోజురోజుకూ మరిన్ని అనుమానాలకు కేంద్రంగా మారుతోంది. పోలీస్ కస్టడీలో మృతి చెందిన యువకుడికి న్యాయం జరుగుతుందనే ఆశతో కుటుంబ సభ్యులు, ప్రజలు ...
SIR ప్రక్రియలో సంచలన ఆరోపణలు.. అధికారిక ఫారాలు MyTDP యాప్కు ఎలా చేరాయి? వీడియోతో ఈసీని ప్రశ్నించిన వైసీపీ
ఎన్నికల ప్రక్రియను పార్టీ డేటా సేకరణగా మార్చారా..? వీడియో విడుదల చేసి ఎన్నికల సంఘాన్ని నిలదీసిన వైసీపీ ఆంధ్రప్రదేశ్లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR – Special Intensive Revision) ప్రక్రియపై ...
హే రామ్.. సేవ్ ఏపీ! అమరావతిలో ఇదేం దోపిడీ..? చదరపు అడుగుకు రూ.20,439.. కిలోమీటర్ రోడ్డుకు రూ.53 కోట్లు అంటూ జగన్ ఫైర్
అమరావతి నిర్మాణాల్లో భారీ అవినీతి జరుగుతోందని వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు.. కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న భవనాల కంటే నాలుగు నుంచి ఐదు రెట్లు ఎక్కువ ఖర్చు ఎందుకు? ప్రజాధనం ఎవరి జేబుల్లోకి ...
సీసీటీవీ ఫుటేజీల మాయం.. మీనాకు ఒక రూలా? నాగరాజుకు మరో రూలా?
కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజీల మాయం రాజకీయ దుమారం.. ఎన్నికల ఫుటేజీల వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రతిపక్షం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి “సీసీటీవీ ఫుటేజీల మాయం” అంశం తీవ్ర చర్చకు దారితీసింది. ...
ఏపీలో బా‘ధర’బందీ.. దేశంలోనే మూడో స్థానంలో ద్రవ్యోల్బణం, ప్రజలపై ధరల దండయాత్ర!
ఆంధ్రప్రదేశ్లో నిత్యావసర వస్తువుల ధరలు సామాన్య ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. మార్కెట్కు వెళ్లి కూరగాయలు కొనాలన్నా, వంటనూనె తెచ్చుకోవాలన్నా, పప్పులు కొనాలన్నా ప్రజలు జేబులు ఖాళీ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కేంద్ర ...
175 నియోజకవర్గాల్లో జగన్ పిలుపు.. రోడ్లెక్కిన వైఎస్సార్సీపీ! ప్రజా సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన జ్వాలలు
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పోరాటం మరో దశకు చేరుకుంది. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుతో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చాయి. ...
అమరావతి పేరిట.. వేల కోట్ల స్కామ్ ఆరోపణలు!
రోడ్లు.. భూములు.. డిజైన్లు.. కాంట్రాక్టులు.. మళ్లీ వైరల్ అవుతున్న పాత ఆరోపణలు అమరావతి వేల కోట్ల స్కామ్ ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అమరావతి అంశం మరోసారి తీవ్ర చర్చకు దారితీస్తోంది. గతంలో రాజధాని ...














