AP electricity charges

విద్యుత్ చార్జీలు పెంచలేదట అంటూ వైఎస్సార్‌సీపీ చేసిన ఆరోపణలు, చంద్రబాబు ప్రభుత్వంపై రూ.20 వేల కోట్ల విద్యుత్ భారం ఆరోపణలు

విద్యుత్‌ చార్జీలు పెంచలేదట..! మరి రూ.20 వేల కోట్ల భారం ఎవరు వేశారు? చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ ఫైర్

టీడీపీ ప్రభుత్వ అబద్ధాలను ఒక్కొక్కటిగా బయటపెడుతున్న వైఎస్సార్‌సీపీ.. విద్యుత్‌ చార్జీలు, అప్పులు, విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు, డిస్కంల పరిస్థితిపై సంచలన గణాంకాలు విడుదల ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ చార్జీల అంశం మరోసారి రాజకీయంగా హాట్‌టాపిక్‌గా ...

13 పైసలు తగ్గించామంటూ డప్పు… కానీ ప్రజలపై రూ.20 వేల కోట్ల కరెంట్ బాదుడు!

“తొలిసారి ట్రూ డౌన్ చేశాం… యూనిట్‌కు 13 పైసలు విద్యుత్ చార్జీలు తగ్గించాం” అని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. కానీ విద్యుత్ చార్జీల అసలు లెక్కలు చూస్తే ప్రజలపై పడిన భారం మాత్రం ...