AP Education Crisis

UDISE+ గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు తగ్గుదల

ప్రభుత్వ పాఠశాలలపై కూటమి ప్రభుత్వ మాయమాటలు బట్టబయలు.. UDISE+ లెక్కలే సాక్ష్యం!

రాష్ట్ర పాఠశాల విద్యా రంగంలో ఆందోళనకర పరిణామాలు.. ప్రభుత్వ పాఠశాలల్లో 5.56 లక్షల మంది విద్యార్థుల తగ్గుదల.. ప్రైవేటులో 2.86 లక్షల పెరుగుదల ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్యా రంగంపై కూటమి ప్రభుత్వం చేస్తున్న ...

AP Education Crisis – డీఎస్సీ నియామకాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై నేహా బోరా వ్యాఖ్యలు

ఏపీలో విద్యా సంక్షోభం.. విద్యార్థుల భవిష్యత్తుపై చీకట్లు కమ్ముకున్నాయా? నేహా బోరా సంచలన ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి జారిపోయిందని ఏఐఎస్ఏ జాతీయ అధ్యక్షురాలు, కాక్రోచ్ పార్టీ సభ్యురాలు నేహా బోరా తీవ్రస్థాయిలో విమర్శించారు. డీఎస్సీ నియామకాల్లో కుంభకోణం, ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్ బకాయిలు, ప్రైవేట్ ...

85 వేల మంది వచ్చారట... అయితే 5.55 లక్షల మంది విద్యార్థులు ఎక్కడికి వెళ్లారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల నమోదుపై గణాంకాలను ప్రశ్నిస్తున్న ఫీచర్డ్ ఇమేజ్

‘85 వేల మంది ప్రభుత్వ పాఠశాలలకు వచ్చారా?’.. అయితే ఈ 5.55 లక్షల మంది ఎక్కడికి వెళ్లారు? లోకేష్ వ్యాఖ్యలకు గణాంకాలే కౌంటర్ ఇస్తున్నాయా?

‘నమ్మకం పెరిగిందన్న’ లోకేష్.. ‘నమోదులు కుప్పకూలాయి’ అంటున్న అధికారిక గణాంకాలు! రిపబ్లిక్ సమ్మిట్ వేదికగా మంత్రి నారా లోకేష్ ఒక పెద్ద క్లెయిమ్ చేశారు. 85 వేల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల ...