AP Economic Crisis

ఏపీ ఆర్థిక సంక్షోభం – రాష్ట్ర అప్పులు, ఆదాయం, వ్యయంపై రాజకీయ చర్చ

ఆదాయంలో 98% ఉద్యోగుల జీతాలకేనా..? మరి సంక్షేమమే ఏపీని శ్రీలంక చేస్తుందా..?

ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఇప్పుడు అసలు ప్రశ్నలు మొదలయ్యాయి..! ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్ర ఆదాయంలో సుమారు 98 శాతం ఉద్యోగుల జీతాలు, వేతన వ్యయాలకే వెళ్తున్నాయనే వాదన తెరపైకి ...

ఏపీలో ద్రవ్యోల్బణం పెరుగుదల కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన పరిస్థితిని చూపిస్తున్న చిత్రం

ఏపీలో బా‘ధర’బందీ.. దేశంలోనే మూడో స్థానంలో ద్రవ్యోల్బణం, ప్రజలపై ధరల దండయాత్ర!

ఆంధ్రప్రదేశ్‌లో నిత్యావసర వస్తువుల ధరలు సామాన్య ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు కొనాలన్నా, వంటనూనె తెచ్చుకోవాలన్నా, పప్పులు కొనాలన్నా ప్రజలు జేబులు ఖాళీ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కేంద్ర ...