AP Aqua Farmers

రొయ్యల ఫీడ్ ధరల పెంపుపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆక్వా రైతులు

టీడీపీ స‘మేత’ దోపిడీ ముఠా..? దొడ్డిదారిన రొయ్యల ఫీడ్ ధరల పెంపుపై ఆక్వా రైతుల ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా రంగం ఇప్పటికే పెరిగిన ఉత్పత్తి వ్యయాలు, ఎగుమతి మార్కెట్‌లో అనిశ్చితి, ధరల పతనంతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వేళ రొయ్యల ఫీడ్ ధరలను ఏకపక్షంగా పెంచడం కొత్త వివాదానికి దారితీసింది. ...