Andhra Pradesh Water Projects

సిద్ధేశ్వరం అలుగు ప్రాజెక్టు ద్వారా రాయలసీమ నీటి హక్కుల సాధనకు ప్రతీకాత్మక దృశ్యం

సిద్ధేశ్వరం అలుగు కోసం 25 వేల రైతుల చారిత్రక ఉద్యమం… 10 ఏళ్ల తర్వాత కూడా ఎందుకు నెరవేరని రాయలసీమ కల?

రాయలసీమ నీటి హక్కుల చరిత్రలో 2016 మే 31 ఒక మైలురాయి. ఆ రోజు సుమారు 25 వేల మంది రైతులు రాజకీయ అండ లేకుండానే ప్రభుత్వాల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ప్రజా శంకుస్థాపన ...