Andhra Pradesh Farmers

“అన్నదాత సుఖీభవ” అంటూ చంద్రబాబు ప్రచారం… రైతులకు నిజంగా దక్కిందేమిటి?

రాష్ట్ర ప్రభుత్వం “పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ” పేరుతో రైతుల ఖాతాల్లో వేల కోట్లు జమ చేశామని భారీ ప్రచారం చేస్తోంది. 46.85 లక్షల మంది రైతులకు రూ.2,676 కోట్లు జమ చేశామని, 99.75% ...

అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్ రైతులు… దేశంలో రెండో స్థానానికి చేరిన రుణభారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల ఆర్థిక పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో వెల్లడించే సంచలన గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా రైతుల అప్పుల భారంపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో వెల్లడించిన వివరాలు రాష్ట్రంలో రైతాంగం ...

మూడో బడ్జెట్‌లో అన్నదాత సుఖీభవపై కోత — నిధులకు కత్తెర

ఎన్నికల సమయంలో ఘనంగా ప్రకటించిన ‘అన్నదాత సుఖీభవ’ పథకానికి మూడో బడ్జెట్‌లో భారీగా కోతలు విధించారు. పూర్తి స్థాయి నిధులు కేటాయించకుండా తగ్గించిన మొత్తంతో హామీ అమలు ఎలా సాధ్యమవుతుందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ...