Andhra Pradesh Assembly

దేవాలయాల పేరుతో అసెంబ్లీలో అబద్ధాలా? హెరిటేజ్ వ్యవహారంలో చంద్రబాబుపై ఆరోపణలు

ఎప్పుడూ నిజాలు చెప్పడం అలవాటు లేదనుకుంటా చంద్రబాబు గారికి అని రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. దేవాలయం లాంటి పవిత్రమైన శాసనసభలో కూడా, దేవదేవుడు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన విషయాల్లో అసత్యాలు చెప్పడం చంద్రబాబు ...

పంచాయతీరాజ్ జి.ఓ. 338పై చంద్రబాబు నాయుడు వ్యాఖ్య అసత్యమా? 1874 నుంచే ఖరారైన సరిహద్దుల మధ్య “ఏడు కొండలు రెండే” అన్న మాటకి ఆధారం ఎక్కడ?

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో N. Chandrababu Naidu చేసిన వ్యాఖ్యలతో జి.ఓ. 338 వివాదంగా మారింది. “తిరుమల ఏడు కొండలను రెండుకే కుదించారు” అన్న ఆరోపణ తీవ్ర చర్చకు దారితీసింది. అయితే అసలు జి.ఓ. ...

అసెంబ్లీ గౌరవానికి మచ్చ: సమావేశాల మధ్యలోనే వీడియో కాల్ చేసిన జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్

జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ గలీజు వ్యవహారం పెను దుమారం!** అసెంబ్లీ సమావేశాల నడుమ మహిళతో వీడియో కాల్ – చరిత్రలోనే మచ్చగా మారిన ఘటన ప్రజాసమస్యలపై చర్చ జరగాల్సిన శాసనసభ వేదికపై, ...