ABN News
“నేరస్థులంటూ తీర్పు చెప్పే అధికారం ఏబీఎన్కా..? కోర్టులకా?”.. వెంకట కృష్ణ వ్యాఖ్యలపై వైసీపీ వర్గాల ఫైర్
By Andhra Admin
—
వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలులో ఉన్న పార్టీ నేతలను పరామర్శించడంపై ఏబీఎన్ చానల్లో జర్నలిస్ట్ వెంకట కృష్ణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీశాయి. “నేరాలు చేసి జైల్లో ఉన్నవారిని జగన్ పరామర్శిస్తున్నాడు” ...





