8.08 ఎకరాల ప్రభుత్వ భూమి
రూ.100 కోట్ల ప్రభుత్వ భూమిపై కబ్జా ఆరోపణలు.. సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే బండారు!
By Andhra Admin
—
విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. పెందుర్తి రెవెన్యూ గ్రామ పరిధిలోని 8.08 ఎకరాల పెద్దన్న చెరువు ప్రభుత్వ భూమిని కొందరు ...





