520 MSMEలు మూత

ఆంధ్రప్రదేశ్‌లో రెండేళ్లలో 4,520 MSMEలు మూతపడి 48,477 ఉద్యోగాలు కోల్పోయినట్లు కేంద్రం వెల్లడించిన నేపథ్యంలో రూపొందించిన ఫీచర్డ్ ఇమేజ్.

ఏపీలో పారిశ్రామిక రంగం కుదేలు?.. రెండేళ్లలో 4,520 MSMEలు మూత.. 48,477 ఉద్యోగాలు గల్లంతు అంటూ కేంద్రం సంచలన వెల్లడి

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల వెల్లువ, లక్షల ఉద్యోగాల సృష్టి అంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో వెల్లడించిన గణాంకాలు పూర్తి భిన్నమైన చిత్రాన్ని చూపుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత రెండేళ్లలో రాష్ట్రంలో ...