హైకోర్టు
సోషల్ మీడియా పోస్టుల తొలగింపుపై సుప్రీంకోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. హైకోర్టుకు వెళ్లాలని సూచన
ప్రతిపక్షం గొంతు నొక్కే కుట్రా? సోషల్ మీడియా పోస్టుల తొలగింపుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్సీపీ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం గొంతును సోషల్ మీడియా వేదికగా నొక్కేస్తున్నారా? ప్రభుత్వాన్ని ప్రశ్నించే పోస్టులను ఇష్టానుసారంగా తొలగిస్తూ వాక్ ...
రామోజీ, మార్గదర్శికి క్లీన్చిట్ ఎక్కడొచ్చింది? ఆర్బీఐ పోరాటం మధ్యలోనే ఎందుకు వెనక్కి తగ్గింది?
రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ సంచలన ప్రశ్నలు సంధించారు. రామోజీ, మార్గదర్శికి ఏ కోర్టూ క్లీన్చిట్ ఇవ్వలేదని స్పష్టం చేస్తూ.. రామోజీ మరణం తర్వాత సాంకేతిక కారణాలతో ...
రఘురామకృష్ణరాజు బారి నుంచి కాపాడండి.. ప్రాణహాని ఉందంటూ పారిశ్రామికవేత్త హైకోర్టు తలుపు తట్టారు!
ఆయన కంపెనీని వేలంలో కొన్నానని బెదిరిస్తున్నాడు.. ఆధారాలు సీబీఐ, ఎస్ఎఫ్ఐఓకు ఇవ్వొద్దంటూ ఒత్తిడి.. ఇంటికి మనుషులను పంపి కిడ్నాప్ చేయించేందుకు యత్నం! ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. అధికార కూటమికి ...
లోకేష్ను కాపాడేందుకే గ్రూప్–1పై కుట్రపూరిత ఆరోపణలా? సిట్ క్లీన్చిట్ నుంచి హైకోర్టు ఆదేశాల వరకు బయటపడుతున్న అసలు నిజాలు
లోకేష్ను కాపాడుకోవడానికే గ్రూప్–1పై బురదజల్లుతున్నారా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గ్రూప్–1 నియామకాల వ్యవహారం మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే ఈసారి ప్రశ్న కేవలం గ్రూప్–1 పరీక్షలపైనే కాదు.. ఈ వ్యవహారాన్ని ఇప్పుడు ఎందుకు తెరపైకి ...
బీసీ రిజర్వేషన్లపై బాబు బురిడీ.. రెండేళ్లుగా ఏం చేశారు?
50 శాతం పరిమితి పేరుతో బీసీలకు కోత వేయబోతున్నారా? ఆంధ్రప్రదేశ్లో బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు ప్రభుత్వ వైఖరి మరోసారి తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. బీసీ రిజర్వేషన్లపై చట్టబద్ధమైన ప్రక్రియను పక్కనపెట్టి.. ఒకవైపు స్థానిక ...
భారతీ సిమెంట్స్ సంక్షోభం వెనుక అసలు కుట్ర ఎవరిది? రాజకీయ శక్తుల కుతంత్రాలపై హైకోర్టులో సంచలన వాదనలు
ఇది రాజకీయ శక్తుల కుట్ర.. భారతీ సిమెంట్స్ సంక్షోభం వెనుక కుతంత్రాలేంటి? భారతీ సిమెంట్స్లో నెలకొన్న కార్మిక వివాదం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటోంది. సంస్థలో తొలగింపునకు గురైన కార్మికులను వెనకుండి రాజకీయ ...
పోలీసుల ఉదాసీనతపై హైకోర్టు సీరియస్.. భారతీ సిమెంట్స్ వ్యాజ్యంలో కీలక ఆదేశాలు!
రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తించడం పోలీసుల బాధ్యత అని హైకోర్టు స్పష్టం చేసింది. భారతీ సిమెంట్స్ మైనింగ్, ప్లాంట్ కార్యకలాపాలను అడ్డుకుంటున్నారంటూ దాఖలైన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. తమ ...
రూ.15 కోట్ల ప్రభుత్వ భూమి కోసం హైకోర్టునే పక్కదారి పట్టించారా? కాకినాడ భూవ్యవహారంలో సంచలన ఆరోపణలు.. ఏసీబీ విచారణకు ఆదేశాలు
కాకినాడ అర్బన్ మండలంలో సుమారు రూ.15 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అక్రమంగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లేలా చేయడానికి కుట్ర జరిగిందా? ప్రభుత్వ తరఫున వాదించాల్సిన ప్రత్యేక న్యాయవాది కుటుంబమే ప్రత్యర్థి ...
సాయికృష్ణ కేసులో సంచలనం.. సీబీఐ దర్యాప్తును అడ్డుకునే కుట్రా? తల్లి సంచలన ఆరోపణలతో హైకోర్టులో కొత్త ట్విస్ట్
సాయికృష్ణ కేసులో మరోసారి సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కోసం హైకోర్టులో దాఖలైన పిటిషన్ను తన అనుమతి లేకుండానే ఉపసంహరించుకునే ప్రయత్నం జరిగిందని సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి ...
డీఎస్సీలో నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల కుంభకోణమా?.. హైకోర్టు సీరియస్ – 4 నెలల్లో విచారణ పూర్తి చేయాలని ప్రభుత్వానికి ఆదేశం
ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన 2025 మెగా డీఎస్సీ నియామకాలపై తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. నకిలీ క్రీడా ధృవీకరణ పత్రాలను ఉపయోగించి కొందరు అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని ఆరోపిస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం ...














