సీబీఐ విచారణ

సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బాధిత తల్లిని పరామర్శిస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

సాయికృష్ణ లాకప్‌డెత్‌పై జగన్‌ ఆగ్రహం: ‘ఇది ఒక్క సీఐ నేరం కాదు.. పోలీసు వ్యవస్థ చేసిన హత్య.. సీబీఐతో విచారణ జరపాలి’

విజయవాడ కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌లో గిగ్‌ వర్కర్‌ గాదె సాయికృష్ణ లాకప్‌డెత్‌ ఘటన రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం ...

డీఎస్సీ స్పోర్ట్స్ కోటా స్కామ్‌పై సీబీఐ విచారణ కోరుతున్న వైఎస్ జగన్

డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో భారీ కుంభకోణమా? 270 మందికి బ్యాక్‌డోర్ టీచర్ ఉద్యోగాలంటూ జగన్ సంచలన ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలు తీవ్ర వివాదానికి కేంద్రబిందువుగా మారాయి. స్పోర్ట్స్ కోటా పేరుతో అర్హతలు లేని వారికి టీచర్ ఉద్యోగాలు కల్పించారని, మొత్తం ప్రక్రియ వెనుక భారీ అవకతవకలు జరిగాయని ...