సీబీఐ విచారణ
డీఎస్సీ నియామకాలపై ఇన్ని ఆరోపణలా? మరి సీబీఐ విచారణకు ఎందుకు భయం.. ఏపీపీఎస్సీ గ్రూప్-1తో పోలిస్తే అసలు తేడా ఏంటి?
ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ నియామకాల వ్యవహారం మరోసారి రాజకీయ కాక రేపుతోంది. డీఎస్సీ నియామకాల్లో తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై నిందలు వేస్తున్నారంటూ వైసీపీ వర్గాలు కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ...
కొడుకును కాపాడుకోవడం కోసం చరిత్ర హీనులవుతారా? డీఎస్సీ అక్రమాలపై జగన్ ఫైర్.. చంద్రబాబు సర్కార్కు వరుస ప్రశ్నలు
డీఎస్సీ పేపర్ లీకేజీపై సీబీఐ విచారణకు డిమాండ్.. లోకేష్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ | రూ.9 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు చెల్లించాలి | నెలకు రూ.3 వేల ...
డీఎస్సీ అక్రమాలపై ఉద్యమం ఉధృతం.. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ రౌండ్ టేబుల్ సమావేశాలు
డీఎస్సీ-2025 నియామకాలపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. డీఎస్సీ నియామక ప్రక్రియలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించింది. డీఎస్సీలో జరిగినట్లు ...
దగా డీఎస్సీపై దండయాత్ర.. రాష్ట్రవ్యాప్తంగా భగ్గుమన్న వైఎస్సార్సీపీ ఆందోళనలు
రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి.. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు డిమాండ్.. మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ-2025 నియామక ప్రక్రియపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా ...
మెగా డీఎస్సీపై జెన్జీ వార్!
నోటిఫికేషన్ నుంచి నియామకాల వరకు అక్రమాలేనంటూ నిరుద్యోగుల ఆగ్రహం.. జూలై 31 నుంచి రాష్ట్రవ్యాప్త ఉద్యమాలకు పిలుపు మెగా డీఎస్సీపై జెన్జీ వార్! ఆంధ్రప్రదేశ్లో మెగా డీఎస్సీ-2025 నియామక ప్రక్రియ చుట్టూ తీవ్ర ...
హోటల్లో చిత్రహింసలు.. బస్టాండ్లో అనాథ శవంగా పడేశారు? సాయికృష్ణ మృతి కేసులో సంచలన ఆరోపణలు
సాయికృష్ణది లాకప్ డెత్ కాదు.. పక్కా ప్రీ-ప్లాన్డ్ మర్డర్ అని జైభీమ్ భారత్ పార్టీ సంచలన ఆరోపణ కృష్ణలంకకు చెందిన యువకుడు సాయికృష్ణ మృతి కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ...
సాయికృష్ణ లాకప్డెత్పై జగన్ ఆగ్రహం: ‘ఇది ఒక్క సీఐ నేరం కాదు.. పోలీసు వ్యవస్థ చేసిన హత్య.. సీబీఐతో విచారణ జరపాలి’
విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో గిగ్ వర్కర్ గాదె సాయికృష్ణ లాకప్డెత్ ఘటన రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం ...
డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో భారీ కుంభకోణమా? 270 మందికి బ్యాక్డోర్ టీచర్ ఉద్యోగాలంటూ జగన్ సంచలన ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలు తీవ్ర వివాదానికి కేంద్రబిందువుగా మారాయి. స్పోర్ట్స్ కోటా పేరుతో అర్హతలు లేని వారికి టీచర్ ఉద్యోగాలు కల్పించారని, మొత్తం ప్రక్రియ వెనుక భారీ అవకతవకలు జరిగాయని ...












